Home » Fire Accident
భారీగా మంటలు ఎగిసిపడటంతో షాపింగ్ మాల్ కు వచ్చిన కస్టమర్లు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
మహారాష్ట్రలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు
గుడి మల్కాపూర్ అంకుర ఆస్పత్రిలో మంటలు
ఇంట్లో మహిళ తప్ప కుటుంబ సభ్యులెవరూ లేని సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో మృతురాలి భర్త గ్రామంలో జరిగిన భజన కార్యక్రమానికి వెళ్లారు.
బోటు ఇంజిన్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా బోటు ముందు భాగంలో అగ్నికీలలు వ్యాపించాయి. మంటలను గుర్తించిన మత్స్యకారులు వాటిని అదుపుచేసే ప్రయత్నం చేశారు.
ఫిషింగ్ హార్బర్ లో ప్రమాద ఘటన స్థలాన్నిమాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, కొల్లు రవీంద్ర, టీడీపీ నేతలు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ.. ప్రభుత్వం నష్ట పరిహారం పంపిణీలో
భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఒక బోటు తరువాత మరో బోటుకు మంటలు అంటుకున్నాయి. కళ్ళెదుటే జీవనాధారం అయిన బోట్లు మంటలకు ఆహుతి అయి పోతుండడంతో మత్స్యకార కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
Tragedy In Hyderabad : మల్కాజ్ గిరి ప్రేమ్ విజయనగర్ కాలనీ వెంకటేశ్వర అపార్ట్ మెంట్స్ లో నివాసం ఉంటున్న రాఘవరావు(82), ఆయన భార్య రాఘవమ్మ(79) దీపాలు వెలిగిస్తున్నారు.
తాజాగా శ్వేతావర్మ తన ఇంట్లో అగ్నిప్రమాదం జరిగిందని తెలిపింది. దానికి సంబంధించి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ప్రమాద సమయంలో ఆ ప్రాంతంలో 252 మంది పని చేస్తున్నారు. ఈ ఘటనపై దేశ అధ్యక్షుడు స్పందించారు. ఈ ఘటన విషాదకరం అని ప్రకటించారు. Coal Mine