Home » Fire Accident
జోహన్నెస్బర్గ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రతినిధి రాబర్ట్ ములౌడ్జీ మాట్లాడుతూ.. అగ్నిప్రమాదంలో 63 మంది మరణించారని, 43 గాయపడినట్లు తెలిపారు.
మంటల్లో చిక్కుకున్న ఇంట్లో మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అకస్మాత్తుగా, ఒక వ్యక్తి వచ్చి కాలిపోతున్న ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు.
వందే భారత్ రైలు మరోసారి వార్తల్లో నిలిచింది. తిరుపతి నుంచి సికింద్రాబాద్కు బయలుదేరిన రైలులో ఓ వ్యక్తి సిగరెట్ తాగడంతో మంటలు చెలరేగి పొగలు వ్యాపించాయి. ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రైల్వే సిబ్బంది అప్రమత్తమవ్వడంతో ప్రమాదం తప్పి�
ఈడెన్ గార్డెన్స్ మైదానంలో మరమ్మతు పనులు చేస్తుండగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
ఢిల్లీ ఎయిమ్స్లో అగ్ని ప్రమాదం
హైదరాబాద్ లో అగ్నిప్రమాదం
ప్లాస్టిక్ కంపెనీలో మంటలు చెలరేగాయి. చుట్టు పక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి.
నెదర్లాండ్స్ లోని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా పోస్ట్లో అగ్నిప్రమాదంలో ఒక భారతీయుడు మరణించినట్లు తెలిపింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నిర్వహిస్తున్న అతిరుద్ర మహా యాగంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో ఉన్న సుబ్బయ్యగారి హోటల్ లో అగ్ని ప్రమాదం సంభవించింది.