Home » formula e car race case
Mahesh Kumar Goud : జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో గెలవబోతున్నామని మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసుని విచారించిన ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.
HMDW ఖాతా నుండి FEO కంపెనీకి నిధుల మళ్లింపుపై తన ప్రమేయం లేదన్నారు అరవింద్ కుమార్.
తప్పులు, అరాచకాలు ఎత్తి చూపితే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా ఏమీ అవ్వదన్నారు.
విచారణ అనంతరం కేటీఆర్ ఫోన్ ను సీజ్ చేసేందుకు ఏసీబీ యత్నించింది. అయితే, తాను ఇవాళ సెల్ ఫోన్ తేలేదని కేటీఆర్ చెప్పారు.
కవిత మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒకసారి మాత్రమే రైతు భరోసా ఇచ్చింది.. అదికూడా 60శాతం మంది రైతులకు మాత్రమే ..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫార్ములా -ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యారు.
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నేడు ఏసీబీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు.
కొంత కాలంగా ఫార్ములా ఈ కార్ రేసు కేసు మౌనంగా ఉన్న ఏసీబీ ఆల్ ఆఫ్ సడెన్గా కేటీఆర్కు నోటీసుల ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
ఎవరెన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా తట్టుకొని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ సైనికులదన్నారు.