Home » Future City
Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న మూడు కమిషనరేట్లను పునర్ వ్యవస్థీకరిస్తూ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్ గిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లను ఏర్పాటు చేశారు.
అప్పట్లో ఎంవోయూల్లో వంట మనుషులు సంతకాలు పెట్టారని చెప్పారు.
"మెస్సీ మ్యాచ్కి ప్రభుత్వం రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. మెస్సీ మ్యాచ్కు గెస్ట్ గానే నేను వెళ్లాను" అని అన్నారు.
చైనీస్, జపనీస్, కొరియన్, వియత్నాం భాషల్లో నాలుగు అనే సంఖ్య పలికే విధానం డెత్ అనే పదాన్ని పోలి ఉంటుందట.
Global Summit 2025 : తెలంగాణ రైజింగ్ విజన్ -2047 డాక్యుమెంట్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ వేదికగా ఆవిష్కరించారు.
పూర్తిగా కొత్త ప్రమాణాలతో, కొత్త దిశను ఏర్పరచుకుని భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవడంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కీలకమని అందులో పేర్కొన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీ పెద్దలు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, నటి జెన�
ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ దీని నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్నారు. వందలాది వన్యప్రాణులను ఇక్కడ సంరక్షిస్తున్నారు.
ఈ గ్లోబల్ సమిట్కు సినీ ప్రముఖులు కూడా రానున్నారు. సల్మాన్ ఖాన్, అజయ్ దేవగణ్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే ఆసక్తి చూపారు.
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్ పేటలో ప్యూచర్ సిటీ డవలప్ మెంట్ అథారిటీ (FCDA) భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.