Home » gangster
జితేంద్ర యోగి ఢిల్లీలోని ప్రమాదకరమైన గ్యాంగ్స్టర్లలో ఒకరు. దేశ రాజధాని ఢిల్లీ హై సెక్యూరిటీ తీహార్ జైల్లో ఉండే దందాలు చేస్తున్నాడు. వార్నింగ్ ఇచ్చి కోట్ల రూపాయలు ఇవ్వాలని లేకపోతే అంతు చూస్తానంటూ వార్నింగ్ అందడంతో పోలీస్ కంప్లైంట్ అందిం�
ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం గ్యాంగ్ స్టర్స్ మీద ఉక్కుపాదం మోపింది. గత కొద్ది రోజులుగా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఏరివేత కార్యక్రమం చేపట్టేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగింది. ఎన్కౌంటర్లపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నప్పటిక�
పోలీసులు అంటేనే రక్షకభటులు.. నేరస్థుల పని పడుతూ ప్రజారక్షణ కోసం నిరంతరం పాటుపడుతుంటారు. అలాంటిది ఉత్తరప్రదేశ్లో గ్యాంగ్స్టర్ జరిపిన కాల్పుల్లో ఏకంగా 8మంది పోలీసులు ప్రాణాలు కోల్పోవడం సంచలనం సృష్టించింది. అసలు గ్యాంగ్స్టర్ అంత ప్లాన్డ�
గ్యాంగ్ స్టర్ నయీమ్ ఆస్తుల విలువ ఎంతో గుర్తించింది సిట్. రూ. 2 వేల కోట్ల విలువైన ఆస్తులున్నాయని వెల్లడించింది. 2019, నవంబర్ 27వ తేదీ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ, గోవా, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల్లో ఈ ఆస్తున్నాయని తెలిపింది. వ�
గ్యాంగ్ స్టర్ నయీమ్ కేసు కీలక మలుపు తీసుకుంది. ఇతనికి సంబంధించిన ఆస్తుల కేసు ఐటీ శాఖకు చేరింది. ఆస్తుల వివరాలు ఇవ్వాలని పోలీసును ఐటీ శాఖ అధికారులు కోరారు. నయీమ్ భార్య హసీనా బేగంను ఐటీ అధికారులు విచారించారు. 2019, నవంబర్ 27వ తేదీ బుధవారం జరిగిన ఈ వి
ఆరు కేసుల్లో నిందితుడిగా ఉంటూ లోకల్ గ్యాంగ్స్టర్గా పేరు తెచ్చుకున్న వ్యక్తిని పోలీసులు వ్యూహాత్మకంగా పట్టుకోగలిగారు. సోషల్ మీడియాలో దొరికిన బర్త్ డే వీడియో ఆధారంగా విచారణ జరిపి నేరస్థులను పట్టుకున్నారు. నిఖిల్ చౌహన్ అలియాస్ ధన్నా అనే �
మైసూరు: ముంబై కి చెందిన గ్యాంగ్ స్టర్ ఒకరు మైసూరు పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో మృతి చెందాడు. మైసూరులోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. పాత నోట్లు మారుస్తున్నారనే ముందస్తు సమాచారం తో పోలీసులు ఔటర్ రింగ్ రోడ్డు వద్ద
అతడో కరడుగట్టిన నేరస్థుడు.. నరరూప రాక్షకుడు. ఎందరో అమాయకుల ప్రాణాలను బలితీసుకున్నాడు. రాష్ట్రాన్ని వణికించాడు. పోలీసులకు దొరక్కుండా ఏడాదిగా తప్పించుకుని తిరుగుతున్నాడు.
నల్గొండ జిల్లాలో గ్యాంగ్స్టర్ నయీం గ్యాంగ్ ఆగడాలు మళ్లీ మొదలుపెట్టింది. అధికారుల అండదండలతో అక్రమంగా ఆస్తులు కూడబెట్టిన నయీం అడుగుజాడల్లోనే పయనిస్తుంది. నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత బినామీ పేర్లపై ఉన్న ఆస్తులని సిట్ ఫ్రీజ్ చేసి ఉంచింది. దీంత�
నయీం ఆస్తుల విలువ రూ.1200 కోట్లు..... నయీం ఆస్తుల అటాచ్ మెంట్ కు పిటీషన్ దాఖలు చేసిన ఆదాయపన్ను శాఖ