Home » Gautam Adani
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) చైర్మన్ ముఖేశ్ అంబానీకి గట్టి షాక్ తగిలింది. ఆసియాలోనే నెంబర్ వన్ రిచెస్ట్ పర్సన్గా గౌతమ్ అదానీ చోటు దక్కించుకున్నారు.
అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ భారతదేశంలో అత్యంత సంపన్న భారతీయుల లిస్ట్లో మొదటి స్థానంలో నిలిచాడు
బ్లూమ్బర్గ్.. బిలియనీర్ ఇండెక్స్ ని విడుదల చేసింది. ఇందులో అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ సంపద ఏడాది 2021లో 41.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.3,10,000 కోట్లు) పెరిగి
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గురువారం బిజనెస్ టైకూన్ గౌతమ్ అదానీతో సమావేశమయ్యారు. కోల్ కతాలోని రాష్ట్ర సెక్రటరేయట్ నబన్నాలో మమతాబెనర్జీని కలిశారు గౌతమ్ అదానీ. పశ్చిమ బెంగాల్లో
అదానీ గ్రూప్ చైర్మన్ మరియు ఆసియాలో 2వ అత్యంత ధనవంతుడైన గౌతమ్ అదానీ(59)కి కరోనా కాలం అద్భుతంగా కలిసి వచ్చింది. గత ఏడాది కాలంలో గౌతమ్ అదానీ, ఆయన కుటుంబ సభ్యుల మొత్తం సంపద ఏకంగా
అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు మరియు ఛైర్మన్ గౌతమ్ అదానీ మరోసారి ప్రపంచంలోని టాప్ 20 ధనవంతుల జాబితాలో చోటు దక్కించుకున్నారు.
ఈ ఏడాది శరవేగంగా వృద్ధి చెందిన గౌతమ్ అదానీ సంపద ఈ వారంలో అంతకంటే వేగంగా క్షీణించింది.
Gautam Adaniప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ సంపద అంతకంతకూ పెరిగిపోతోంది. షేర్ మార్కెట్లో అదానీ సంస్థల షేర్ల ర్యాలీ కొనసాగుతుండటంతో… ఆయన సంపద పెరుగుతూ వస్తోంది. దీంతో ఇప్పుడు ఆయన ఆసియా లో రెండో అతిపెద్ద కుబేరుడుగా అవతరించారు. తాజాగా బ్లూంబర్
Indias Richest Billionaires : భారత్ లో ధనవంతుల సంఖ్య పెరుగుతోంది. గత ఏడాది 102 మంది కుబేరులు ఉంటే ఈసారి ఆ సంఖ్య 142కి పెరిగింది. అంతేకాదు వారి సంపద డబుల్ అయ్యింది. 596 బిలియన్ డాలర్లకు చేరింది. ఆ వ్యక్తుల దగ్గర కళ్లు బైర్లు కమ్మేంత సంపద ఉంది. ఒక్కొక్కరు భారీగానే డబ్బున�
కాలేజీ డ్రాపవుట్ అయిన ఓ వ్యక్తి.. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకం మారారు. ఎవరూ టచ్ చేయలేని స్థాయిలో ఓ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఇలా జరుగుతుందని ఎవరైనా ఊహిస్తారా ? అదానీ విషయంలో అదే జరిగింది మరి !