Home » Gold Rate
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో వ్యాపారాలన్నీ దెబ్బతిన్నప్పటికీ.. బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. బుధవారంతో ..
Gold prices today: పసిడి ప్రేమికులకు గుడ్ న్యూస్. బంగారం ధర మరోసారి పడిపోయింది. గోల్డ్ కొనుక్కోవాలని చూసేవారికి ఇది లక్కీ ఛాన్స్. ఇక అదే దారిలో వెండి రేటు కూడా నడిచింది. హైదరాబాద్ మార్కెట్లో శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.380 పడిపోయింది. దీంతో ర
GOLD RATE: మరోసారి గోల్డ్ రేట్ పీక్స్లోకి చేరనుందా.. లాక్డౌన్ తర్వాత దాదాపు రూ.60వేల వరకూ చేరేలా కనిపించిన గోల్డ్ ఈ సారి 10 గ్రాములు ధర రూ.65వేలకు చేరుతుంది. వరల్డ్ వైడ్గా గతేడాది ఫైనాన్షియల్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. కరోనా మహమ్మారి
ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర పన్నులు, ఛార్జీలు వసూలు చేయడం వల్ల భారతదేశం అంతటా బంగారు ఆభరణాల ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే భారత మార్కెట్లో బంగారం ధర ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగ
బంగారం ధర గరిష్ఠ స్థాయికి చేరుకుందా.. ఇంకా పెరుగుతుందా అని సామాన్యుడి గుండెల్లో గుబులు మొదలైంది. అసలే పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొనుగోలు చేయాలనుకుంటున్న కస్టమర్లకు ఎదురుచూస్తున్న కొద్దీ పరిగెడుతూనే ఉంది బంగారం. సోమవారం మార్కెట్ ముగిసేనాటి�
పసిడి ధర ఆకాశానికంటింది. ఒక్క రోజులోనే భారీగా పెరిగిన ధర పదిహేను రోజుల్లో రూ.600 పెరిగి పీక్స్కు చేరింది. బంగారం ధర పెరుగుతూ పోతుంటే.. వెండి కూడా ఇదే దారిలో నడిచింది. బంగారం పెరగడానికి కరోనా వైరస్ ఓ ప్రధాన కారణమనే చెప్పాలి. చైనాలో ఏర్పడ్డ కరో�
వారంలో చూస్తే.. బంగారం ధరలు దిగొచ్చినట్లే కనిపిస్తుంది. 24 క్యారెట్ల ధర భారీగా క్షీణిస్తే.. 22 క్యారెట్ల ధర మాత్రం స్వల్పంగా తగ్గిస్తుంది. బంగారం పడిపోతుంటే వెండి మాత్రం వ్యతిరేకంగా పెరుగుతూ వస్తుంది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల
బంగారం సామాన్యుడికి బహుదూరమైంది. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు బంగారం ధరపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఖాసిం సులేమానీ హతంతో అమెరికాపై ప్రతీకారేచ్చతో రగిలిపోతుంది ఇరాన్. ఫలితంగా బంగారంతో పాటు ముడి చమురు ధరలు ఆకాశానికంటుతున్నాయి. ఈ
వామ్మో ఏం బంగారం ధరలు ఇవి అంటున్నారు. ఎందుకంటే రోజు రోజుకి ధరలు కొండెక్కి కూర్చొంటున్నాయి. ఎంతలా పెరుగుతున్నాయంటే..మధ్య తరగతి ప్రజలు కోనలేనంతగా. అవును నిజం. లెటెస్ట్ గా పసిడి ధరలు రూ. 40 వేలను క్రాస్ చేసింది. ఒక రోజు పెరిగితే..మరో రోజు తగ్గుతుందన
పసిడి ధర పతనం మరో రోజుకు కొనసాగింది. హైదరాబాద్ మార్కెట్లో గురువారం 22 కార్యెట్ల బంగారం 10గ్రాములకు కూడా రూ.30కు పడిపోయింది. దీంతో రూ.35వేల 910గా నిలిచింది. బంగారంతో పాటు వెండి అదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.90 దిగొచ్చింది. ఫలితంగా వెండి ధర రూ.47,400క