Home » Gossip Garage
జగన్ది పరామర్శ యాత్ర కాదు, విధ్వంస యాత్ర అని ఆరోపిస్తోంది టీడీపీ. జగన్ పర్యటనతో మామిడి రైతుల బాధలు ఎక్స్పోజ్ అవుతాయనే..కూటమి నేతలు టూర్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటోంది వైసీపీ.
వైసీపీ గడప తొక్కిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, ఎన్నికల ముందు సైడ్ ట్రాక్ మార్చిన రమేష్ రెడ్డిల పరిస్థితి ఏంటో కాలమే నిర్ణయించాలి.
కేటీఆర్ సవాల్ నుంచి తప్పించుకునేందుకే రేవంత్ ఢిల్లీ పారిపోయారని బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది.
జగన్ కు దూరపు బంధువులైన బాలినేని శ్రీనివాసరెడ్డి..ఇక సౌమ్యుడుగా పేరు తెచ్చుకున్న ఆళ్ళ నాని, పెండెం దొరబాబు, మోపిదేవి వెంకటరమణ వంటి వారు కూడా కాదనుకుని దూరమయ్యారు.
దీంతో కాంగ్రెస్లో పదవుల పంపకాలపై ఆశలు చిగురిస్తున్నాయి.
ఎమ్మెల్సీకి చెక్ పెట్టే ప్రయత్నంలో ఎమ్మెల్యే చేసిన ప్లాన్ వికటించినట్లు అయింది. ఇలా రాజకీయ ఆధిపత్య పోరుతో జిందాల్ భూముల వ్యవహారం రచ్చకు దారితీసింది.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అండగా ఉండి, పార్టీ యాక్టివిటీలో పాల్గొనాల్సిన ఎంపీలు ఇలా అంటీ ముట్టనట్లు, అసలు బీఆర్ఎస్లోనే ఉన్నారా లేరా అన్నట్లు వ్యవహరించడంతో పార్టీ ముఖ్య నేతల నుంచి క్యాడర్ వరకు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.
మాజీ ప్రధాని వాజ్ పేయ్ నుంచి ఇప్పటివరకు బీజేపీకి 11 మంది జాతీయ అధ్యక్షులుగా పనిచేశారు. వీరిలో అద్వానీ మూడుసార్లు, రాజ్ నాథ్ రెండుసార్లు చీఫ్లుగా కొనసాగారు.
సందీప్ రెడ్డి వంగా, బన్నీ కాంబినేషన్లో వస్తుందనుకున్న ప్రాజెక్టు ఇప్పట్లో లేనట్లేనన్న టాక్ వినిపిస్తోంది.
బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి నిరాకరించడంతో ఆ క్రెడిట్ తమదంటే తమదని కాంగ్రెస్, బీఆర్ఎస్లు వాదిస్తున్నాయి.