Home » Gudivada Amarnath
ఆంధ్రప్రదేశ్ లో అంబేద్కర్ రాజ్యాంగం పోయి టీడీపీ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ విమర్శించారు.
రుషికొండ భవనాలపై వాస్తవాలను ప్రజలను గమనించాలని, నాలుగు నెలల క్రితమే వీటిని ప్రారంభించామని మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ తెలిపారు.
గడిచిన 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న దాడులను అందరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. వైసీపీ ఓటువేసిన వారిని ఇళ్ల నుంచి బయటకు పిలిచి కొడుతున్నారని..
YCP: గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన విజయనగరం, నెల్లూరు జిల్లాల్లోనూ వైసీపీ ఈ సారి ఒక్క సీటూ గెలుచుకోకపోవడం..
ప్రధాని మోదీ.. స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్, రాష్ట్రానికి రావాల్సిన నిధులు గురించి ఎందుకు ప్రస్తావన చెయ్యలేదు?
ఈ ఇద్దరూ లోకలే... మరి ఈ ఇద్దరిలో విజేత ఎవరు? గాజువాకపై ఎగిరే జెండా ఏది?
గాజువాక నియోజకవర్గం నేను పుట్టి, పెరిగిన ప్రాంతం అని తెలిపారాయన. గాజువాక నియోజకవర్గంపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు.
Gudivada Amarnath: ఆ స్థానాలలో వైసీపీని గెలిపించి మళ్లీ జగన్ను సీఎం చేస్తానని అమర్నాథ్ చెప్పుకొచ్చారు.
Gudivada Amarnath: విశాఖను ఒక గ్లోబుల్ సిటీగా మర్చలనేది సీఎం ఆలోచన అని గుడివాడ అమర్నాథ్ చెప్పారు.
ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు ఎదురుదాడికి దిగారు. బీహార్ లో చెల్లని రూపాయి వచ్చి ఇక్కడ రూపాయలు సంపాదించుకోవాలనే ప్రయత్నం కనబడుతోందని విరుచుకుపడ్డారు.