Home » Gudivada Amarnath
అందుకే పార్టీకీ, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ సైలెంటైపోయారని టాక్ వినిపిస్తోంది.
మజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన కామెంట్స్ చేశారు.
మరి ఈ ఇద్దరిలో ఎవరిని వద్దన్నా.. అసంతృప్త స్వరాలు వినిపించేలా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో హైకమాండ్ నిర్ణయం ఎలా ఉంటుందోనన్నది ఉత్కంఠగా మారింది.
ఇప్పటికీ జగన్పై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు.
హాస్టళ్లలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అవుతున్నా పట్టించుకోని పరిస్థితి నెలకొందని తెలిపారు.
అధికారంలోకి వచ్చి మూడో నెల నడుస్తుంది. ఇప్పటికీ వైసీపీ ఏమీ చెయ్యలేదంటు విమర్శలు చేస్తున్నారు. మీరు ఏం చేస్తారు, ఎలాంటి అభివృద్ది చేస్తారో చెప్పడం లేదు.
మాజీ మంత్రుల్లో ఒకరు విదేశాల్లో విహార యాత్రకు వెళ్లగా, ఇంకొకరు తనకే సంబంధం లేనట్లు వ్యవహరించడంపై కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటున్నారు. కీలక నేతలు వ్యక్తిగత ప్రతిష్ఠకు పోవడంతో పార్టీకి నష్టం జరుగుతోందని అంటున్నారు. మరి ఈ పరిస్�
వైసీపీలోనే కొనసాగాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇప్పటికే బుజ్జగించారు. అయితే, ఆ బుజ్జగింపులు ఫలించ లేదు.
ఎర్రమట్టి దిబ్బల తవ్వకాల మీద కోర్టులో కేసు వేస్తానని గుడివాడ అమర్నాథ్ తెలిపారు.
ఇంట్లో ఎంతమంది చదివితే అంత మందికి తల్లి వందనం రూ.15000 ఇస్తామన్న చంద్రబాబు.. ఇప్పుడేమో ఒకరికే ఇస్తాం అన్నట్లు జీవో ఇచ్చారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.