Home » Health News
సాక్స్ లేకుండా షూస్ ధరించడం వల్ల పాదాల ఆరోగ్యం దెబ్బతింటుంది. రక్తప్రసరణపై ప్రభావం చూపిస్తుంది. పాదాలపై ఎక్కువ ఒత్తిడి ఏర్పడుతుంది.
బొప్పాయి పండ్లు కేవలం జీర్ణ వ్యవస్థనే కాదు.. శరీరంలోని నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
ప్లాసిక్ బాటిల్ లోపల ఉంచితే దానిలోని ప్రమాదకరమైన రసాయనాలు నీటిలో కలిసే అవకాశం ఉంటుందట.
డెంగ్యూ అనేది దోమల ద్వారా సంక్రమించే ఒక అంటువ్యాధి. ఆడ ఈడిస్ ఈజిప్టి , ఈడిస్ ఆల్బోపిక్టస్ అనే దోమలు కుట్టడం వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.
ఉదయం నెయ్యి తినడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఆహరం త్వరగా జీర్ణమవుతుందని, గ్యాస్, అసిడిటీ, మలబద్దకం లాంటి సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు.
విటమిన్ డి లోపం ప్రధానంగా కండరాలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఈ లోపం వల్ల కండరాలలో తీవ్రమైన నొప్పి వస్తుంది.
సైనసైటిస్ సమస్య ఉన్నవారికి అలర్జీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, వారు దుమ్ము ధూళి, పొగ, కాలుష్యం వంటి వాటికి దూరంగా ఉండాలి.
అధికంగా నడవడం వల్ల త్వరగా నీరసించడం, అలసట సమస్యలు కనిపిస్తాయి. కొన్నిసార్లు అది గుండె సమస్యకు దారితీయవచ్చు.
దయం బెల్లం, శనగలు కలిపి తినడం వల్ల కండరాలు దృఢంగా తయారవుతాయి. జిమ్ చేసేవారు ఇవి తింటే చాలా మంచిది.
ఎముకలో కణితులు ఏర్పడటాన్ని ఎముక క్యాన్సర్ అంటారు. దీనికి ప్రధాన కారణం ఇదే అనే లేదు. కానీ, DNA వచ్చే లో మార్పుల కారణంగానే ఈ సమస్య వస్తుంది అని నిపుణులు చెప్తున్నారు.