Home » Hyedrabad
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపంలో డాక్టర్ దారుణ హత్యకు గురైంది. 24వ నేషనల్ హైవే దగ్గర ఓ వంతెన కింద వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డిని దారుణంగా హత్య చేసి గుర్తు తెలియకుండా పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బైప�
హైదరాబాద్ బహిరంగ ప్రదేశాల్లోను. రోడ్ల పక్కన ఎక్కడపడితే అక్క చెత్త ఉండే కుప్పలవెంబడి చెత్త కుప్పలను తొలిగించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. చెత్త కుప్పలను తొలగించి శుభ్రపరచి అక్కడ మరోసారి చెత్త వేయకుండ�
హైదరాబాద్ లోని ఎల్బీనగర్ షైన్ పిల్లల ఆస్పత్రి అగ్ని ప్రమాద ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అగ్నిప్రమాదంపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు. విచారణ అధికారిగా వైద్య ఆరోగ్యశా
రాయదుర్గానికి మెట్రో రైల్ సర్వీస్ అతిత్వరలో అందుబాటులోకి రానుంది. దీపావళి పండుగకు ముందే హైటెక్సిటీ నుంచి రాయదుర్గం ప్రాంతానికి మెట్రోరైలు పరుగులు పెట్టనుంది. కిలోమీటర్ కు పైగా ఉండే ఈ మార్గంలో మెట్రో రైలు ప్రయాణీకులకు అందుబాటులోకి రానుం
హైదరాబాద్ నగరంలో సామాన్యులు ప్రయాణించాలంటే ఆర్టీసీ బస్సు ప్రధాన మార్గం. ప్రతీ రోజు ఆఫీసులకు వెళ్లేవారు, పలు ఉపాధి పనులకు వెళ్లేవారితో పాటు కాలేజీలకు వెళ్లే యువతీ యువకులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారే ఎక్కువ. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సుల్ల�
దోపిడీ దొంగలు బరి తెగించారు. ఏకంగా పోలీసులపైనే దాడికి దిగారు. హైదరాబాద్ శివారులోని దుండిగల్ లో పోలీసులపై దోపిడి దొంగలు దాడికి యత్నించారు. మాపైనే దాడికి చేసేందుకు యత్నిస్తారా? మీ పని పడతాం అంటున్నారు పోలీసులు. దీంట్లో భాగంగా దొంగల కోసం గాలిం
ప్రపంచంలో ఉన్న టాప్ 10 ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుల్లో హైదరాబాద్ శంషాబాద్ కు చోటు దక్కింది. విమానాల రాకపోకల్లో సమయపాలన, ఫుడ్, షాపింగ్ ఫెసిలిటీస్, ప్రయాణికులకు మెరుగైన సేవలు వంటి పలు అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నారు. 2019 ఏడాదికి ప్రపం
హైదరాబాద్ : హైదరాబాద్ లోని MMTS రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగనుంది. బేగంపేట-సనత్నగర్ మధ్య రైల్వే ట్రాక్కు సంబంధించిన మరమ్మతుల కారణంగా ఈనెల 12న 14 MMTS రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్ తెలిపారు. దీనికి సంబంధించి ఓ ప్రక�
అన్నలు ఉండే చెల్లెళ్లతో మాట్లాడేటప్పుడు జర భద్రంగా ఉండాలె. ఎందుకంటే ఇదిగో ఇటువంటి పరిస్థితికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. తన చెల్లితో మాట్లాడుతున్న ఓ యువకుడిని కిడ్నాప్ చేసి అన్న ఉదంతం వెలుగులోకొచ్చింది. అంతటితో ఊరుకోకుండా అతనికి గుండు కొట్�
ఇంటర్మీడియట్ ఫలితాల్లో బోర్డ్ చేసిన నిర్వాకానికి రాష్ట్రంలోని విద్యార్ధులంతా గందరగోళానికి గురయ్యారు. టాపర్స్ లను కూడా ఫెయిల్ అయ్యారని వెల్లడించటం బోర్డ్ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. దీంతో ఆందోళనలకు గురైన విద్యార్ధులు..వారి తల్లిదండ�