Hyedrabad

    రైడ్ రైట్ : ట్రాఫిక్ లో వద్దు మెట్రోనే ముద్దు 

    April 19, 2019 / 04:24 AM IST

    హైదరాబాద్ నగర వాసులు ట్రాఫిక్ కష్టాలను గట్టెక్కించేందుకు ఆపద్భాంధవిలా వచ్చింది మెట్రో. కురుక్షేత్రంలో అభిమన్యుడిలా ట్రాఫిక్ లో చిక్కుకున్న నగరవాసులకు ఫుల్ జోష్ నిస్తోంది మెట్రో. సమయానికి రాని ఆర్టీసీ బస్సులు..క్యాబ్స్ లో వెళ్లాలన్నా..ఆట�

    చిరు వ్యాపారికి మట్టి కుండలు పంపిన ఉపాసన

    April 15, 2019 / 09:54 AM IST

    హైదరాబాద్ : ఉపాసన పరిచయం అక్కరలేని పేరు. మెగా ఫ్యామిలి కోడలిగా..కామినేని ఆడబిడ్డగానే కాక స్వంత్రభావాల వ్యక్తిగా మహిళా పారిశ్రామిక వేత్తగా ఇలా ఉపాసన తనకంటు ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. సామాజిక సేవలో కూడా యాక్టివ్ గా ఉండే ఉపాసన తన భావాలను

    మంత్రులతో CM KCR లంచ్ మీటింగ్ 

    April 12, 2019 / 09:10 AM IST

    సీఎం కేసీఆర్ మంత్రులను లంచ్ కు ఆహ్వానించారు. పార్లమెంట్ ఎన్నికల జరిగిన విషయంపై సమీక్షించేందుకు ప్రగతి భవన్ కు వారిని లంచ్ కు ఆహ్వానించారు.

    పట్టపగలు అడ్వకేట్ పై కత్తులతో దాడి 

    April 12, 2019 / 05:16 AM IST

    మాసాబ్ ట్యాంక్ వద్ద ఓ అడ్వకేట్ పై యాసిడ్,కత్తులతో దాడికి పాల్పడ్డారు కొందరు దుండగులు. ఈ దాడితో న్యాయవాదికి తీవ్ర గాయపడ్డాడు.

    కొత్త రేటు గురూ : జూ కి వెళ్తే జేబు ఖాళీ 

    April 11, 2019 / 11:58 AM IST

    జూ అంటే చిన్నారు నుంచి పెద్దవారి వరకూ ఎగిరి గంతేస్తారు. పక్షుల కిలకిలలు..నుంచి కోతుల గెంతులు..

    ఓటు వేసిన MIM MP అసదుద్దీన్ ఓవైసీ

    April 11, 2019 / 04:40 AM IST

     హైదరాబాద్ : ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పాతబస్తీలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. గత మూడు ఎన్నికల్లో వరుసగా గెలుపు సాధిస్తున్న ఎంపీ అసదుద్దీన్ ఓటుహక్కుని వినియోగించుకున్నారు. దేశ వ్యాప్తంలో సార్వత�

    సెప్టెంబర్ కు జేబీఎస్-ఎంజీబీఎస్ రూట్స్ లో మెట్రో 

    April 8, 2019 / 07:28 AM IST

    హైదరాబాద్ : నగరంలో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాక ప్రయాణీలకు ట్రాఫిక్ కష్టాలు కొంతవరకూ తగ్గాయి. ఇప్పటికే పలు ప్రాంతాలలో మెట్రో సేవలు కొనసాగుతున్న క్రమంలో మరో మార్గంలో మెట్రో అందుబాటులోకి రానుంది. అదే జూబ్లీ బస్ స్టేషన్-ఎంజీబీఎస్ మెట్రో �

    పట్టుబడుతున్న కట్టలు : బంజారాహిల్స్ లో మూడున్నర కోట్లు

    April 5, 2019 / 10:03 AM IST

    ఎన్నికల వేళ ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న పోలీసులకు భారీ మొత్తంలో నగదు పట్టుబడుతోంది.

    నెహ్రూ జూ పార్క్ లో బేబీ ఫీడింగ్ సెంటర్

    April 5, 2019 / 06:30 AM IST

    జూ పార్క్ కు వెళ్లేందుకు చిన్నారులే కాదు పెద్దవారు కూడా ఎగిరి గంతేస్తారు.  అసలే వేసవికాలం..చల్లగా ఉండటమ కాక జంతువులను చూసి ఆహ్లాదాన్ని పొందాలంటే జూ పార్క్ కు వెళ్లాల్సిందే.

    భర్త వేధింపులు : మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య 

    April 4, 2019 / 05:35 AM IST

    గాంధీనగర్ :  సామాన్య ప్రజలను వేధిస్తే వారి తాట తీసేందుకు పోలీస్ యంత్రాంగం ఉంది. కానీ పోలీసు డిపార్ట్ మెంట్ లో పనిచేసే మహిళలకే భర్త నుంచి వేధింపులు ఎదురైతే. ఇదే జరిగింది. ఏ రంగంలో పనిచేసినా..ఎంతటి ఉన్నతస్థాయిలో ఉన్నా మహిళలకు వేధింపులు తప్పటం�

10TV Telugu News