Home » ICC Cricket World Cup 2023
భారత్ -ఆస్ట్రేలియా క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం అహ్మదాబాద్ పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో ఉన్న నరేంద్రమోదీ స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం జరగనున్న ఫైనల్ మ్యాచ్ సందర్భంగా అహ్మదాబాద్ పోలీ�
కోల్కతా నగరంలోని ఈడెన్ గార్డెన్స్లో రెండవ సెమీఫైనల్ మ్యాచ్కు వర్షం దెబ్బ తగలనుందా? అంటే అవునంటున్నారు భారత వాతావరణ శాఖ అధికారులు. కోల్కతా నగరంలో గురు, శుక్రవారాల్లో వర్షం కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు....
టీం ఇండియా మాజీ కెప్టెన్, కింగ్ విరాట్ కోహ్లీ ప్రపంచ కప్ పోటీల్లో న్యూజీలాండ్ జట్టుపై సెంచరీ సాధించి పరుగుల రారాజుగా నిలిచారు. 49 వన్డే శతకాల సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించిన కోహ్లీ రికార్డు సృష్టించారు....
వరల్డ్ కప్ తొలి సెమీ ఫైనల్ కు భారత్, కివీస్ సిద్ధమయ్యాయి. 2011లో భారత్ ప్రపంచ కప్ గెలిచిన ముంబై వాంఖడే స్టేడియం ఈ సెమీ ఫైనల్ కు ఆతిథ్యమిస్తోంది.
న్యూజిలాండ్ జట్టుపై లీగ్ మ్యాచ్ లో ఘన విజయం సాధించిన తర్వాత విరాట్ కోహ్లీ దంపతులు తన గారాలపట్టి వామికతో కలిసి బెంగళూరు నుంచి ముంబయికు వచ్చారు. భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మ, కుమార్తె వామికతో కలిసి సోమవారం బెంగళూరు ను�
వన్డే ప్రపంచ కప్ 2023లో నెదర్లాండ్తో జరిగిన లీగ్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ బౌలింగ్ చేసి అభిమానులను అలరించారు. విరాట్ కోహ్లీ ఒక వికెట్ తీసుకోవడంతో అతని భార్య, సినీనటి అనుష్కా శర్మతో సహా క్రికెట్ అభిమానులు లేచి నిలబడి నవ్వుతూ కేరింతలు కొట్టారు....
అయితే ఈసారి వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా దూసుకుపోతోంది. ఇప్పటివరకూ ఆడిన అన్ని మ్యాచుల్లోనూ భారత్ విజయాలు సాధిస్తూ వచ్చింది.
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో నవంబర్ 19వతేదీన క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ తాజాగా సంచలన హెచ్చరిక జారీ చేశారు....
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023లో శనివారం జరిగే భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ని చూడటానికి విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ అహ్మదాబాద్కు వచ్చారు. తన భర్త,భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి మద్ధతుగా కొనసాగుతున్న ప్రపంచ కప్ 2023లో అనుష్క శర్మ హా�
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా నాలుగో మ్యాచ్లో శ్రీలంకతో దక్షిణాఫ్రికా తలపడింది. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది.