Home » illegal constructions
కేవలం బీఆర్ఎస్ ను టార్గెట్ చేసేందుకే హైడ్రాను ముందుకు తెచ్చారంటూ ఆ పార్టీ నేతలు ఆరోపిస్తుంటే.. బీజేపీ నేతలు మాత్రం హైడ్రా కూల్చివేతలపై తలోమాట మాట్లాడుతున్నారు.
ఎఫ్ టీఎల్ లో ఎకరం 12 గుంటలు, బఫర్ జోన్ లో 2 ఎకరాల 18 గుంటలు ఆక్రమించారని రంగనాథ్ చెప్పారు.
భారీ యంత్రాల సాయంతో భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి.
చెరువులను పరిరక్షించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకున్నారు అధికారులు.
రంగారెడ్డి జిల్లాలోని గండిపేటలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కు పాదం మోపుతోంది.
భారీ యంత్రంతో కూల్చివేతలను కంటిన్యూ చేస్తున్నారు. మూడు భవనాల్లో ఒకటి పూర్తిగా నేలమట్టం కాగా రెండో భవనాన్ని కూల్చేస్తున్నారు.
రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు వాటిని తొలగింపు చర్యలు చేపట్టారు.
తెలంగాణలోని కుత్బుల్లాపూర్ నియోజక వర్గం దుండిగల్ పురపాలక పరిధిలోని దుండిగల్ MLRIT ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కళాశాలకి చెందిన శాశ్వత భవనాలను అధికారులు కూల్చివేయిస్తున్నారు. అవి మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖ
Marri Rajshekhar Reddy: సంఘటన స్థలానికి మర్రి రాజశేఖరరెడ్డి సహా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుకున్నారు. విద్యార్థులంతా..
HMDA Demolitions: హెచ్ఎండీఏ భూముల జోలికొస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని అధికారులు వార్నింగ్ ఇచ్చారు. ఆక్రమణదారులపై అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసులు నమోదు చేశారు