Home » IND vs AUS
సెమీస్లో భారత్తో తలపడే జట్టు పై క్లారిటీ వచ్చేసింది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో ఆస్ట్రేలియా, భారత్ లు తలపడతాయని అంచనా వేశాడు మాజీ ఆటగాడు మైఖేల్ కార్ల్క్.
గిల్ పై టీమ్ఇండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ విమర్శలు గుప్పించాడు.
భారత జట్టు పై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు.
పదేళ్ల తరువాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని అందుకోవడంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లతో పాటు అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. అయితే.. ఒక్క స్టీవ్ స్మిత్ కాస్త అసంతృప్తితో ఉన్నాడు.
IND vs AUS 5th Test: బోర్డర్ గావస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా జట్టు కైవసం చేసుకుంది. ఈ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆసీస్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ జరిగింది. 3-1తో సిరీస్ ను ఆస్ట్రేలియా జట్టు కైవసం చేసుకుంది. చివరి టెస్టు శుక్రవారం సిడ్నీలో ప్రార
బోర్డర్ గావస్కర్ ట్రోపీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీ వేదికగా ఐదో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు విజయం దిశగా పయణిస్తుంది..
సిడ్నీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ రసవత్తరంగా మారింది.
టీమ్ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు.
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ తన పేలవ ఫామ్ను కొనసాగిస్తున్నాడు.