Home » IND vs AUS
ఐపీఎల్ ముగిసింది. ఇప్పుడు అందరి దృష్టి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్(WTC Final) పైనే ఉంది. లండన్లోని ఓవల్ వేదికగా జూన్ 7 నుంచి 11 వరకు భారత్(Team India), ఆస్ట్రేలియా(Australia) జట్ల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్(David Warner) టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆయితే తన నిర్ణయం ఇప్పుడే అమల్లోకి రాదని వచ్చే ఏడాది సొంత గడ్డ(ఆస్ట్రేలియా) పై పాకిస్థాన్తో జరిగే టెస్టు సిరీస్ అనంతరం సుదీర్ఘ పార్మాట్ నుంచి త�
ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్కు ముందు ఆస్ట్రేలియా జట్టును ఓ విషయం తీవ్రంగా కలవరపెడుతోంది. లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో జూన్ 7 నుంచి 11 వరకు డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా �
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final 2023) పైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా జట్టు ఇద్దరు టీమ్ఇండియా ఆటగాళ్లపైనే ఎక్కువగా దృష్టి పెట్టే �
అజింక్యా రహానే(AjinkyaRahane)కు టెస్టు స్పెషలిస్టు అన్న ముద్ర పడడంతో చాలా కాలంగా అతడికి టీమ్ఇండియా తరుపున వన్డేలు, టీ20ల్లో ఆడే అవకాశం రావడం లేదు. కేవలం టెస్టులకే పరిమితం అయ్యాడు. అనూహ్యంగా డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో చోటు దక్కించుకున్
ఐపీఎల్(IPL) ముగిసింది. విజేత ఎవరో తెలిసిపోయింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final 2023) మ్యాచ్ పై పడింది.
ఐపీఎల్ 2023లో అదరగొట్టిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్కు అదృష్టం కలిసివచ్చినట్లు తెలుస్తోంది. డబ్ల్యూటీసీ ఫైనల్కు ఎంపికైన టీమ్ఇండియాలో స్టాండ్ బై ఆటగాడిగా ఉన్న రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో యశస్వి ఎంపికైనట్లు వ
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final) ముందు టీమ్ఇండియా(Team India)కు ఓ శుభవార్త అందింది. అదే సమయంలో మరో ఆటగాడు గాయపడడం ఆందోళన కలిగిస్తోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023 సీజన్ ముగియగానే మరో సమరం క్రికెట్ ప్రేమికులను అలరించనుంది. అదే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ పైనల్(WTC Final). ఇంగ్లాండ్లోని ఓవల్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జూన్ 7 నుంచి 11 మధ్య ఈ మ్యాచ్ జర�
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్కు ముందు టీమ్ఇండియాకు వరుస షాక్లు తగులుతున్నాయి. కీలక ఆటగాళ్లు ఒక్కొక్కరుగా గాయపడుతున్నారు.