Home » IND vs AUS
నాగ్పూర్లోని విదర్భ వేదికగా టీమిండియా రెచ్చిపోయింది. ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకుపడ్డ కోహ్లీ(116; 120 బంతుల్లో 10 ఫోర్లు) పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఈ మేర భారత్.. ఆసీస్కు 251పరుగుల టార్గెట్ నిర్దేశించింది. క్రమంగా వికెట్లు పడిపోతున్నా.. మూడ
భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా రెండో వన్డేను నాగ్పూర్లోని విదర్భ వేదికగా ఆడేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి వన్డే విజయాన్ని కొనసాగించాలనే క్రమంలో టీమిండియా తీవ్రంగా ప్రాక్టీస్ చేసింది. �
యావత్ భారతమంతా.. పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకున్నామంటూ సగర్వంగా చెప్పుకుంటోంది. వీరిలో టీమిండియా కెప్టెన్ కోహ్లీ.. చేరిపోయాడు. ఇటీవల బాలీవుడ్లో సర్జికల్ స్ట్రైక్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘ఉరి’. అందులో ఉన్న ఓ డైలాగ్ ‘హౌజ్ ద జోష�
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్లకు టీ20, వన్డేల సిరీస్లకు ఎంపికైన తమిళనాడు ఆల్-రౌండర్ విజయ్ శంకర్ ఆసీస్ జట్టుపై తన సత్తా చూపిస్తానంటున్నాడు. సొంతగడ్డపై ఫిబ్రవరి 24నుంచి మొదలుకానున్న టీ20 సిరీస్లో భారత్.. ఆసీస్తో తలపడనుంది. ఈ మేర బీసీసీఐ
సొంతగడ్డపైనే కాదు విదేశాల్లోనూ ప్రభంజనం సృష్టించగలమని చెప్పి మరీ సిరీస్లను కైవసం చేసుకుంటుంది టీమిండియా. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లకముందు టెస్టు సిరీస్ విజయమనేది ఓ కల. అలాంటిది టెస్టు సిరీస్తో పాటు వన్డే సిరీస్ను విజయంతో ముగించిన భార
సిడ్నీ : సిడ్నీ టెస్టుపై తిరుగులేని ఆధిపత్యాన్ని భారత్ ప్రదర్శించింది. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫి విజయాన్ని ఖాయం చేసుకుంది. సిరీస్ విజయం 2-1 లేదా 3-1 తేడాతో తేలాల్సి ఉంది. ఇంకా రెండు రోజుల ఆట మాత్రమే మిగిలి ఉంది. ఆసీస్ మరో 187 పరుగులు చేయకుంటే మాత్ర
ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ లో భారత ఓపెనర్ చటేశ్వర్ పుజారా వరుసగా మూడో సెంచరీ నమోదు చేశాడు. ఆసీస్ తో సిడ్నీ వేదికగా భారత్ నాల్గో టెస్టు ఆడుతోంది. ఈ టెస్టులో పుజారా మూడో సెంచరీ పూర్తి చేశాడు.
బాక్సింగ్ డే టెస్టులో భారత జట్టు గెలుపు దాదాపు ఖాయమే. విజయానికి మరో రెండు వికెట్ల దూరంలో ఉంది.
ఆసీస్తో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో భారత్ పట్టుబిగించింది. టీమిండియా బౌలర్లు చెలరేగుతున్నారు.