Home » IND vs AUS
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మెల్బోర్న్ వేదికగా నాల్గో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ లో భారత్ జట్టుకు వరుస షాక్ లు తగిలాయి..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం నితీష్రెడ్డిని ప్రశంసించారు.
రోహిత్ ప్రవర్తించిన తీరును నెటిజన్లతో పాటు పలువురు మాజీ ఆస్ట్రేలియా ఆటగాళ్లు తప్పుబడుతున్నారు.
టీమ్ ఇండియా క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి విజయ రహస్యం.. 25 ఏళ్ల సర్వీస్ ఉండగానే కొడుకు కోసం ఉద్యోగం వదులుకొని ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నితీష్ ను ప్రోత్సహించిన తండ్రి ముత్యాల రెడ్డి
మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్లో ఆస్ట్రేలియా పట్టుబిగించింది.
ఓ వైపు మ్యాచ్ జరుగుతుండగానే ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్ తగిలింది.
సామ్ చేసినట్లుగానే.. బుమ్రా సైతం అభిమాలను అరవాలంటూ తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు.
నితీశ్ కుమార్ రెడ్డిని ప్రశంసించిన గవాస్కర్.. ఓ కీలక సూచన కూడా చేశాడు. నితీశ్ ఈ స్థాయికి చేరుకోవడానికి అతని తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు ఎంతో త్యాగం చేసి ఉంటారని, దానిని ఎప్పటికీ గుర్తుకోవాలని సూచించారు.
మెల్బోర్న్ టెస్టులో నాలుగోరోజు తొలి సెషన్ ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ జట్టు 25 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది.
మెల్బోర్న్ వేదికగా నితీష్కుమార్ రెడ్డి తొలి శతకాన్ని సాధించాడు. ఈ క్రమంలో అతడు పలు రికార్డులను అందుకున్నాడు.