Home » IND vs ENG 1st Test
ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో భారత ప్లేయర్లు ఏడు కీలకమైన క్యాచ్లు వదిలివేయడంపై క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Ind Vs Eng 1st Test : లీడ్స్ వేదికగా ఇంగ్లండ్ తో తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత్ పరాజయం పాలైంది. 371 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ చేజ్ చేసింది. 5 వికెట్లు మాత్రమే కోల్పోయి విక్టరీ కొట్టింది. 82 ఓవర్లలోనే టార్గెట్ ను ఫినిష్ చేసింది. ఇంగ్లండ్ ఓపెనర్ డకెట్ సెంచరీతో చె
టీమ్ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు.
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా ప్రసిధ్ కృష్ణ వేసిన 80వ ఓవర్లో బౌండరీ లైన్ వద్ద జడేజా - సాయి సుదర్శన్ కలిసి స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నారు.
యశస్వీ జైస్వాల్ మూడు కీలక క్యాచ్లు వదిలేయడంతో డ్రెస్సింగ్ రూంలో కోచ్ గంభీర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు..
తొలి ఇన్నింగ్స్లో జస్ర్పీత్ బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టడం ద్వారా దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ రికార్డును బద్దలు కొట్టాడు.
భారత తొలి ఇన్నింగ్స్ రెండో రోజు ఆటలో షోయబ్ బషీర్ వేసిన 98వ ఓవర్లో ఆసక్తిక ఘటన చోటు చేసుకుంది
రెండోరోజు ఆట పూర్తయ్యే సరికి ఇంగ్లాండ్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. అయితే, ఆ మూడు వికెట్లను జస్ర్పీత్ బుమ్రానే పడగొట్టాడు.
రెండోరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది.
జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో ఓపెనర్ బెన్ డకెట్ ఇచ్చిన సునాయస క్యాచ్ను జడేజా వదిలేసాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.