Home » ind vs eng
రాజ్కోట్ మ్యాచ్లో టీమ్ఇండియా టాప్స్కోరర్గా నిలిచినప్పటికి హార్దిక్ పాండ్యాపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.
రాజ్కోట్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్లో భారత్ జట్టు ఓడిపోయింది. మ్యాచ్ అనంతరం ఓటమిపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు.
మూడో టీ20 మ్యాచులో ఐదు వికెట్లు తీసి వరుణ్ చక్రవర్తి అరుదైన ఘనత సాధించాడు.
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మంగళవారం రాత్రి మూడో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు 26 పరుగుల తేడాతో విజయం సాధించింది.
టీమ్ఇండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ పూర్తి ఫిట్గా ఉన్నాడు. ఈ విషయాన్ని భారత నయా బ్యాటింగ్ కోచ్ వెల్లడించారు.
రాజ్కోట్ వేదికగా మంగళవారం భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో అర్ష్దీప్ సింగ్ ఓ అరుదైన రికార్డును సాధించే అవకాశం ఉంది.
వరుసగా రెండు టీ20 మ్యాచుల్లో ఓడిపోయిన ఇంగ్లాండ్ ఎలాగైన రాజ్కోట్ మ్యాచ్లో గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో మూడో టీ20 మ్యాచ్కు జట్టును ప్రకటించింది.
రెండో టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ ఓడిపోయినప్పటికి ఆ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ అరుదైన ఘనత సాధించాడు.
ఇంగ్లాండ్తో జరుగుతున్న టీ20 సిరీస్లో భారత్ అదరగొడుతోంది. అయితే.. గాయంతో టీమ్ఇండియా స్టార్ ఆల్రౌండర్ సిరీస్లో మిగిలిన మ్యాచులకు దూరం అయ్యాడు.
రెండో టీ20 మ్యాచ్లో ఓ ఆసక్తికర విషయం చోటు చేసుకుంది. ఈ విషయం తిలక్ వర్మ చెప్పే వరకు దాదాపుగా ఎవ్వరూ గమనించి ఉండరు. ఇంతకు అదీ ఏంటని అంటే..