Home » ind vs eng
రెండో రోజు మొత్తం 29.3 ఓవర్లు బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ బుమ్రా బౌలింగ్ ధాటికి తట్టుకోలేక ఆరు వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది.
ఇంగ్లాండ్ వర్సెస్ భారత జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలిరోజు ఆటలో తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి అదరగొట్టాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి ఇంగ్లాండ్ కు గట్టి షాకిచ్చాడు.
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. తొలిరోజు ఆటలో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. కీలక ప్లేయర్ గ్రౌండ్ వదిలి వెళ్లిపోయాడు.
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్లో భాగంగా తొలిరోజు చివరి ఓవర్లో జడేజా, జోరూట్ మధ్య ఫన్నీ సన్నివేశం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి వీడియో వైరల్ అవుతుంది.
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మూడో టెస్టు మ్యాచ్ గురువారం నుంచి లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో..
ఆకాష్ దీప్కు క్రికెట్ కేవలం ఒక ఆట మాత్రమే కాదు, జీవిత లక్ష్యంగా మారింది.
58 ఏళ్లుగా ఈ గడ్డపై గెలుపు కోసం ఎదురుచూస్తున్న నిరీక్షణకు ఈ విజయంతో తెరపడింది.
గతంలో టెస్టుల్లో భారత్ సాధించిన అతి పెద్ద విజయాలను ఓసారి పరిశీలిస్తే..
మూడోరోజు (శుక్రవారం) ఆట ఆరంభంలోనే టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లాండ్ బౌలర్లను హడలెత్తించాడు.
రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 587 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. శుభ్మన్ గిల్ అద్భుత బ్యాటింగ్ తో 269 పరుగులు చేశాడు.