Home » India vs Sri Lanka
శ్రీలంకతో వన్డే సిరీస్ లో భారత్ అదరగొట్టింది. సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. మూడో వన్డేలోనూ టీమిండియా ఘన విజయం సాధించింది. తిరువనంతపురం వేదికగా లంకతో జరిగిన చివరి వన్డేలో భారత్ 317 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. 391 పరుగుల భారీ లక్ష్యఛేదనలో �
శ్రీలంకతో మూడో వన్డేలో భారత బ్యాటర్లు రెచ్చిపోయారు. పరుగుల వరద పారించారు. ముఖ్యంగా శుభ్ మాన్ గిల్, విరాట్ కోహ్లీ సెంచరీలో చెలరేగారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా భారీ స్కోర్ చేసింది. 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 390 పరగులు చేసింది. లంక ముంద�
తొలి వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించింది. 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన టీమిండియా 373 పరుగులు చేసింది. భారత బ్యాట్స్మెన్ అందరూ రాణించగా, విరాట్ కోహ్లీ సెంచరీతో అదరగొట్టాడు. టీమిండియా ఆరంభం నుంచి లంక బౌలర్లపై విరుచుకుపడింది.
సచిన్ 463 వన్డే మ్యాచుల్లో కలిపి, 18,426 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 265 వన్డేలు ఆడి, 12,471 పరుగులు చేశాడు. ఇప్పుడు సచిన్ రికార్డుపై కోహ్లీ కన్నేశాడు. సచిన్ వన్డేల్లో సాధించిన సెంచరీల్లో మన దేశంలో సాధించినవి 20.
భారత్ వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య ఇప్పటి వరకు 162 వన్డే మ్యాచ్లు జరిగాయి. వీటిల్లో టీమిండియా 93, శ్రీలంక జట్టు 57 మ్యాచ్లలో విజయం సాధించాయి. ఇరు జట్ల మధ్య 163వ వన్డే మ్యాచ్ రేపు గౌహతిలోని బర్సపరా స్టేడియంలో జరుగుతుంది. ఈ స్టేడియంలో పిచ్ బ్యాటింగ్క�
రాజ్కోట్ లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్, శ్రీలంక మధ్య జరుగుతోన్న చివరి టీ20 మ్యాచ్ లో టీమిండియా బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్ చెలరేగి ఆడి సెంచరీ బాదాడు. దీంతో శ్రీలంక ముందు భారత్ 229 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. నేట�
భారత్, శ్రీలంక మధ్య రాజ్కోట్ లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో చివరి టీ20 మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ ఒక్క పరుగుకే ఓట్ అయ్యాడు. దిల్షాన్ మదుశంక బౌలింగ్ లో ధనంజయకు క
భారత్, శ్రీలంక మధ్య పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న రెండో టీ20 మ్యాచులో టీమిండియా ముందు లంక బ్యాట్స్మెన్ 207 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. టాస్ గెలిచిన భారత్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. శ్రీల�
India Vs Sri Lanka: భారత్, శ్రీలంక మధ్య పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో రెండో టీ20 మ్యాచు జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. పాథుం నిస్సాంకా 23, కుశాల్ మెండీస్ 52 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఎనిమిది ఓవర్లకు శ్రీలంక 80 ప�
భారత్, శ్రీలంక మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మొదటి టీ20 మ్యాచ్ లో శ్రీలంకకు టీమిండియా 163 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన శ్రీలంక మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. టీమిండియా బ్యాట్స్మెన్ లో ఇషాన్ కిషన్ 37,