Home » IPL 2025
ముంబై ఇండియన్స్ పై ఓటమి అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ తాత్కాలిక కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మాట్లాడుతూ జట్టు ఓటమికి కారణాలను వివరించారు.
ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్కు దూసుకెళ్లింది. కీలక మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ను 59 పరుగుల తేడాతో చిత్తుచేసింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.
ఐపీఎల్- 2025 లో గుజరాత్, బెంగళూరు, పంజాబ్ జట్లు ప్లే ఆఫ్స్కు చేరుకున్నాయి. ముంబై, ఢిల్లీ ప్లే ఆఫ్స్ కోసం పోటీపడుతున్నాయి.
వైభవ్ సూర్యవంశీ మరోసారి వీరవిహారం చేశాడు. అద్భుత బ్యాటింగ్ తో కేవలం 27 బంతుల్లోనే ఆఫ్ సెంచరీ చేశాడు
రాజస్థాన్ జట్టుపై మ్యాచ్ అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ యువ ప్లేయర్లకు కీలక సూచనలు చేశారు.
ఫలితంగా 6 వికెట్ల తేడాతో చెన్నైని చిత్తు చేసింది.
ఆర్ఆర్ బౌలర్లలో యుధ్వీర్ సింగ్ చరక్, ఆకాశ్ మధ్వల్ మూడేసి వికెట్లు తీశారు.
రుతుపవనాలు త్వరగా వచ్చే అవకాశం ఉన్నందున బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
సవరించిన IPL 2025 షెడ్యూల్ ప్రకారం జూన్ 3న ఫైనల్ పోరు జరగనుంది.