issue

    రగులుతున్న ఇంటర్ మంటలు : మే 2 బీజేపీ రాష్ట్ర బంద్ 

    April 30, 2019 / 05:00 AM IST

    ఇంటర్ మంటలు చల్లారటంలేదు. ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలు జరిగిన క్రమంలో రాష్ట్రంలో విపక్షాలు తమ ఆందోళనలకు ఉదృతం చేస్తున్నాయి. ఈ అంశాన్ని బీజేపీ ఉద్యమంగా మార్చేందుకు అడుగులు వేస్తోంది. మే 2వ తేదీన రాష్ట్ర బంద్ కు బీజేపీ పిలుపునిచ్చింది. దీనిక

    చిన్నారి కోసం చట్టం పక్కనబెట్టిన యూఏఈ

    April 29, 2019 / 04:19 PM IST

    యూఏఈ చరిత్రలోనే తొలిసారిగా హిందూ,ముస్లిం దంపతులకు జన్మించిన బిడ్డకు బర్త్ సర్టిఫికెట్ జారీ చేసింది. యూఏఈ చట్టాల ప్రకారం అక్కడ నివసించే విదేశీయుల్లో ముస్లిం మతస్తుడు.. ముస్లిమేతర మహిళను వివాహం చేసుకోవచ్చు. కానీ ముస్లిం మహిళ ముస్లిమేతరుడిన�

    ఇంటర్ బోర్డును ఎత్తివేస్తారా

    April 24, 2019 / 03:20 AM IST

    ఇంటర్మీడియట్ ఫలితాల అంశం చినికి చినికి గాలి వానగా మారింది. ఇంటర్ బోర్డు చేసిన తప్పిదం ప్రభుత్వానికి అపవాదును తెచ్చి పెట్టింది. విద్యారంగ సంస్కరణల్లో భాగంగా ఇంటర్ బోర్డునే ఎత్తివేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఇంటర్మీడియ�

    వల్లభనేని వంశీపై నాన్ బెయిలబుల్ వారెంట్

    April 3, 2019 / 01:39 PM IST

    గన్నవరం టీడీపీ అభ్యర్థి,సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై బుధవారం(ఏప్రిల్-3,2019) నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు ఈ వారెంట్‌ను జారీ చేసింది.2009లో ఆయుధాల చట్టం కింద వంశీపైకేసు నమోదైంది. తనకు గవర్నమెంట్ సెక్య�

    సీఈసీ పరిధిలోకి పోలీస్ యంత్రాంగం : ఇంటెలిజెన్స్ డీజీకి మినహాయింపు

    March 27, 2019 / 02:31 PM IST

    అమరావతి : సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలో డీజీపీ సహా పోలీస్ యంత్రాంగాన్ని సీఈసీ పరిధిలోకి తెస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి తీసుకొచ్చింది. డీజీపీ సహా ఎన్నికల విధ�

    అలబానియాలో దొరికాడు : రూ.8వేల కోట్లు ఎగ్గొట్టిన పటేల్ అరెస్ట్

    March 22, 2019 / 01:28 PM IST

    దేశంలో వేలకోట్ల రూపాయలు బ్యాంకులు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు ఒక్కొక్కరుగా పోలీసులకు చిక్కుతున్నారు.మొన్న విజయ్ మాల్యా,నిన్న నీరవ్ మోడీ..నేడు మరో ఆర్థిక నేరగాడు గుజరాత్ లోని వడోదరకు చెందిన స్టెర్లింగ్ బయోటెక్ గ్రూప్ ప�

    పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కాంగ్రెస్‌ షోకాజ్‌ నోటీసులు

    March 21, 2019 / 05:04 AM IST

    టీఆర్‌ఎస్ లో చేరనున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు టీపీసీసీ మార్చి 20 బుధవారం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

    లోక్ సభ రెండో విడత ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ

    March 20, 2019 / 03:16 AM IST

    ఏప్రిల్‌ 18న జరుగనున్న లోక్ సభ రెండో విడత ఎన్నికల పోలింగ్‌ కోసం ఎన్నికల కమిషన్‌ మార్చి 19 మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

10TV Telugu News