issue

    1 నుంచి 6వరకే.. తెలుగు మస్ట్ : ఇంగ్లీష్ మీడియంపై ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు

    November 20, 2019 / 10:23 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియంపై ఉత్తర్వులు జారీ చేసింది.

    ఆరుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు

    November 16, 2019 / 06:02 AM IST

    ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్లపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఆరుగురు ఎమ్మెల్యేలను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది.

    శిల్పాశెట్టి భర్తకు ఈడీ నోటీసులు

    October 30, 2019 / 03:59 AM IST

    ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు మనీ లాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సమన్లు జారీ చేశారు.

    గుడ్ న్యూస్ : 3వేల 25 ఉద్యోగాలకు ఎస్పీడీసీఎల్ నోటిఫికేషన్

    October 17, 2019 / 02:34 AM IST

    నిరుద్యోగులకు విద్యుత్‌ పంపిణీ సంస్థ ఎస్పీడీసీఎల్‌ గుడ్ న్యూస్ చెప్పింది. 3 వేల 25 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు పూర్తి స్థాయి నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. మూడు క్యాటగిరీల్లోని వందల సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేసింద�

    మూసీ గేటు కొట్టుకుపోవడంపై స్పందించిన సీఎం

    October 6, 2019 / 07:26 AM IST

    శనివారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండో అతిపెద్దదైన  మూసీ ప్రాజెక్టు ఆరో నంబర్‌ రెగ్యులేటరీ గేటు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. గేటు కొట్టుకుపోయిన విషయంపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్పందించారు. మూసీ ప్రాజెక్టును సందర్శించాలని సీఎం కార్యదర్శ�

    భారత్‌లో ఉగ్రదాడులకు పాక్ వ్యూహం

    October 2, 2019 / 10:03 AM IST

    జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత రగిలిపోతున్న పాకిస్తాన్..భారత్‌లో మరిన్ని దాడులకు వ్యూహం రచిస్తోంది. ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలంటూ అమెరికా హెచ్చరికలు జారీ చేసింది.

    సీఎం జగన్‌కు గంటా లేఖ : సిట్ నివేదిక బయటపెట్టాలి

    September 7, 2019 / 09:43 AM IST

    విశాఖ భూ కుంభకోణాల వ్యవహరం రోజుకో మలుపు తిరుగుతోంది. గత ప్రభుత్వం సిట్ వేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు వేడి చల్లరలేదు. అప్పటి ప్రభుత్వం సిట్ నివేదిక బయట పెట్టకపోవడం.. ఇప్పటి ప్రభుత్వం మరో సిట్‌ను నియమించడం..ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న గ�

    రాజధానిపై రచ్చ : పవన్ కు అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తోంది : విజయసాయి రెడ్డి

    September 1, 2019 / 09:27 AM IST

    ఏపీ రాజధాని అమరావతి మార్చేస్తారంటూ వస్తున్నాయి. ఈఅంశంపై అధికార పార్టీ వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.  రాజధాని అమరావతి విషయంలో  పవన్‌ది ద

    పోస్టల్ బ్యాలెట్ పరేషాన్ : హైకోర్టులో ఉద్యోగుల సమాఖ్య  పిటిషన్

    May 8, 2019 / 03:52 PM IST

    ఒక్క ఓటు కూడా జీవితాన్ని మార్చేస్తుంది. గెలుపోటములను తారుమారు చేస్తుంది. 2014 ఎన్నికల్లో మంగళగిరిలో వైసిపి అభ్యర్ధి ఆళ్ళ రామకృష్ణా రెడ్డి గెలిచింది కేవలం 12 ఓట్ల మెజారిటీతోనే. ఆ మెజారిటీ కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా వచ్చిందే. ఈ నేపధ్యంలో పోస్ట�

    రైతులకు తాఖీదులు : చుక్కలు చూపిస్తున్న బ్యాంకులు

    May 2, 2019 / 01:33 AM IST

    వడగండ్ల వర్షాలతో రబీ సీజన్‌లో కడగండ్ల పాలైన రైతులకు... ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభానికి ముందే బ్యాంకులు చుక్కలు చూపిస్తున్నాయి.

10TV Telugu News