issue

    పూజలు చేసుకునే హక్కుకూడా మాకు లేదా? : పోలీసుల పర్మిషన్ తీసుకోవాలా?

    January 10, 2020 / 05:19 AM IST

    మా ఊళ్లో మా గ్రామ దేవతకు పూజలు చేసుకునే హక్కు కూడా మాకు లేదా? తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని ఇప్పుడు సడెన్ గా ప్రభుత్వం అడ్డుకోవటం ఏంటీ? అంటూ అమరావతి ప్రాంతంలోని మందడం గ్రామ మహిళలు ప్రశ్నిస్తున్నారు.  మందడంలోని పోలేరమ్మ గుడి వద్ద అమ్మవా�

    మాట వినకుంటే కఠినంగా ఉంటాం : నేతలకు ఏ, బీ ఫారాలు అందజేసిన సీఎం కేసీఆర్ 

    January 9, 2020 / 07:04 AM IST

    టీఆర్ఎస్ నేతలకు సీఎం కేసీఆర్.. ఏ, బీ ఫారాలు అందజేశారు. రెబల్స్ ను బుజ్జగించాలని నేతలకు సూచించారు. మాట వినకుంటే కఠినంగా ఉంటామని తెలిపారు.

    మీరట్ నుంచి తలారీ,బీహార్ నుంచి ఉరితాళ్లు…22ఉదయం నిర్భయ దోషులకు ఉరి

    January 7, 2020 / 03:40 PM IST

    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో ప్రస్తుతం తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషులకు డెత్ వారెంట్ జారీ చేస్తూ ఇవాళ(జనవరి-7,2020)పటియాలా కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. కోర్టు జనవరి-22 ఉదయం 7గంటలకు దోషులను ఉరి తీయ�

    నిర్భయ కేసులో కీలక తీర్పు…జనవరి22నే దోషులకు ఉరి

    January 7, 2020 / 11:30 AM IST

    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఢిల్లీలో నిర్భయపై దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి, పాశవికంగా వ్యవహరించి ఆమె హత్యకు కారణమైన కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషులకు డెత్ వారెంట్ జారీ అయ�

    వైఎస్‌ విజయలక్ష్మి, షర్మిలకు కోర్టు సమన్లు

    January 7, 2020 / 02:09 AM IST

    వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయలక్ష్మి, ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ సోదరి షర్మిలకు ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. జనవరి 10న హాజరుకావాలని ప్రత్యేక కోర్టు సమన్లు ఇచ్చింది.

    రాజధాని రగడ..19వ రోజు : రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు

    January 5, 2020 / 12:40 AM IST

    * కొనసాగుతున్న అమరావతి రైతుల ఆందోళనలు * 19వ రోజుకు చేరిన అన్నదాతల నిరసనలు * ఆందోళనలను ఉధృతం చేస్తున్న రైతులు * రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలకు పిలుపు ఏపీ రాజధాని రైతుల ఆందోళన 19వ రోజుకు చేరింది. 2020, జనవరి 04వ తేదీ శనివారం అమరావతి ప్రాంతంలో బంద్‌ పాటించ�

    రాజధానికి భూములిచ్చిన రైతులు పెయిడ్ ఆర్టిస్టులా? : చంద్రబాబు ఆగ్రహం

    December 30, 2019 / 05:12 AM IST

    రాజధాని అమరావతికి 33 వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతుల్ని ‘పెయిడ్ ఆర్టిస్టులు’ అంటారా? అంటూ మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఏపీకి మూడు రాజధానుల అంశంపై అమరావతి ప్రాంతంలోని రైతులు నిరసన కార్యక్రమాలు ఈరోజు 13 రోజుల నుంచి కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగ

    సీఎం జగన్ ప్రాణానికి ముప్పు..అలా ఆలోచించారు – బాబు

    December 27, 2019 / 12:56 PM IST

    సీఎం జగన్ ప్రాణానికి..భద్రతకు ముప్పు వచ్చిన విధంగా ఆలోచించినప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతోందని ప్రశ్నించారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. గాయంపై కారం చల్లి పైశాచిక ఆనందం పొందుతారా ? ఎప్పుడు బయటకు రాని మహిళలు..ఈ రోజు రోడ్లపైకి వచ్చే విధంగా చేసి

    రాజకీయం కాదు రాజధాని కోసం మాట్లాడుతున్నా : వారంతా తుగ్గక్‌లే

    December 27, 2019 / 10:17 AM IST

    ఏపీకి మూడు రాజధానులను వ్యతిరేకించేవారంతా తుగ్లక్ లేని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. రాజధాని అమరావతి పేరుతో భూములను దోచుకుని కొల్లగొట్టినవారే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడు �

    రాజధాని రగడ : అన్ని డబ్బులు లేవు..రైతులను సంతోషపరుస్తాం

    December 26, 2019 / 12:46 PM IST

    ఏపీ ప్రభుత్వం దగ్గర లక్షల కోట్ల రూపాయల డబ్బులు లేవని..అందుకే రాజధాని విషయంలో పలు నిర్ణయాలు ప్రభుత్వం తీసుకొంటోందని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వెల్లడించారు. అమరావతి రాజధాని రైతులకు ఎలాంటి నష్టం జరుగకుండా ప్రభుత్వం చూసుకుంటుందని, వారిక�

10TV Telugu News