Home » Jharkhand
జార్ఖండ్కు చెందిన కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు ధీరజ్ సాహుకు చెందిన కార్యాలయాలు, ఇంటి నుంచి సుమారు 225 కోట్ల రూపాయలను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ స్వాధీనం చేసుకుంది.
బంటీ సాహు ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న మొత్తం నగదు రూ. 20 కోట్లు పైగా ఉందని, స్వాధీనం చేసుకున్న డబ్బును ఒడిశా బలంగీర్లోని సుద్పారాలోని బ్యాంకులకు తరలిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఒకే వేదికపై ఓ యువకుడు నలుగురు యువతులను పెళ్లాడిన వీడియో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు షాకయ్యారు.
ఒడిశాలో ధీరజ్ సాహు బంధువుల పేరుతో చాలా కంపెనీలు ఉన్నాయి. వీటిలో బల్దేవ్ సాహు ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ (ఫ్లై యాష్ బ్రిక్స్), క్వాలిటీ బాట్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్, కిషోర్ ప్రసాద్ విజయ్ ప్రసాద్ బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నాయి
సిల్క్యారా టన్నెల్ లో పదిహేడు రోజులు చిక్కుకొని సురక్షితంగా బయటపడిన కార్మికుడు అనిల్ బేడియా మాట్లాడుతూ.. మేము బయటకు వస్తామా? బతికి ఉంటామా అని భయపడినట్లు తెలిపాడు.
బుధ్నీ మేజాన్ .. భారత తొలి ప్రధాని నెహ్రూ 'గిరిజన భార్య'గా పిలుస్తారు. నెహ్రూ కారణంగా ఆమె జీవితకాలం బహిష్కరణ ఎదుర్కున్నారు. ఇటీవల ఆమె అనారోగ్యంతో కన్నుమూశారు. అసలు ఎవరు ఈ బుధ్నీ మేజాన్?
ప్రధాని మోదీ బిర్సా ముండా జన్మస్థలమైన ఉలిహతును సందర్శించారు. బిర్సాముండా జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దీంతో మోదీ భారత చరిత్రలో బిర్సాముండా జన్మస్థలాన్ని సందర్శించిన తొలి ప్రధానిగా మోదీ నిలిచారు.
ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన కోసం జార్ఖండ్ చేరుకున్నారు. రాంచిలోని బిర్సా ముండా విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, సీఎం హేమంత్ సోరెన్ స్వాగతం పలికారు. ప్రజలు సైతం పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య నగరంలోని శ్రీరామ జన్మభూమి పథ్ వద్ద శనివారం రాత్రి భారీ దీపోత్సవం జరగనుంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అయోధ్య దీపోత్సవంలో భాగంగా 24 లక్షల దీపాలు వెలిగించి గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పాలని ఉత్తరప్రదేశ
విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు వచ్చిన ఓ ట్రక్కు బ్రేకులు ఫెయిలయ్యాయి. బ్రేక్ ఫెయిల్ కావడంతో విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్న భక్తులపై బస్సు పడింది. దీంతో నిమజ్జనం సందర్భంగా తొక్కిసలాట జరిగింది.