Home » Jharkhand
రాగల 48 గంటల్లో వాయవ్య బంగాళాఖాతంలో మరొక ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది.
కోడెర్మ నుంచి అప్పటి జేవీఎం అధినేత బాబూలాల్ మరాండీ, గొడ్డ నుంచి ప్రదీప్ యాదవ్ పోటీ చేసినా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ సారి ఈ రెండు స్థానాలను తనతోనే ఉంచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. కాగా, 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 13 స్థానాల్లో పోటీ చేసి 11
రుతుపవనాల పురోగమనంతో మంగళవారం దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి.జార్ఖండ్ రాష్ట్రంలోని 24 జిల్లాల్లో రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 11వతేదీన కర్ణాటక,ఏపీ సరహిద్దుల వద్ద నిలిచిపోయిన రుతుపవనాలు తిరిగి పు�
ధోనీ బైక్ నడుపుతుండగా శ్రీశాంత్ వెనక సీట్లో కూర్చున్నాడు.
జార్ఖండ్ రాష్ట్రంలో పెద్ద రైలు ప్రమాదం తప్పింది.భోజుడిహ్ రైల్వే స్టేషన్ సమీపంలోని సంతల్దిహ్ రైల్వే క్రాసింగ్ వద్ద న్యూఢిల్లీ-భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్ రైలు డ్రైవరు అప్రమత్తంగా వ్యవహరించి సడెన్ బ్రేక్ వేయడంతో పెద్ద ప్రమాదం తప్పిం�
తల్లి అనుమానాస్పదంగా మరణించింది. తండ్రి జైలుపాలయ్యాడు. మూడేళ్ల కొడుకు అనాథ అయ్యాడు. జైలునుంచి విడుదల అయిన తండ్రి కొడుకులు 10ఏళ్లకు కలిసారు. హీరో కార్తీ నటించిన ‘ఖైదీ’ సినిమాను తలపించే ఈ రియల్ స్టోరీ..సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జార్ఖండ్లోని చత్రా జిల్లా సరిహద్దు ప్రాంతంలో జరిగిన భారీ ఎన్కౌంటర్ మృతి చెందిన మావోలపై రూ.25 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు.
ఝార్ఖండ్, సింఘ్భూమ్ జిల్లాకు చెందిన జీత్రాయ్ సమంత్ అనే వ్యక్తి అకౌంట్లోకి రెండేళ్లక్రితం పొరపాటున లక్ష రూపాయలు క్రెడిట్ అయ్యాయి. అప్పట్లో కోవిడ్ సందర్భంగా అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామీణ బ్యాంకుకు సంబంధించిన సర్వీస్ సెంటర్లో ఒ
ఝార్ఖండ్ (Jharkhand) లోని ధన్ బాద్(Dhanbad)నగరంలో విమాన ప్రమాదం జరిగింది. ఓ చిన్నపాటి విమానం(Glider Plane)అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పైలట్ సహా 14 ఏళ్ల బాలుడికి గాయాలయ్యాయి.
ఇద్దరు నిందితులను పట్టుకొనేందుకు పోలీసులు వారింటికి వెళ్లారు. నిందితులను పట్టుకొనే క్రమంలో పెనుగులాట చోటుచేసుకుంది. దీంతో పక్కనే ఉన్న నవజాత శిశువు (నాలుగు రోజుల పసికందు)ను పోలీసులు తొక్కారు. పోలీసుల బూట్ల కిందపడి శిశువు మరణించింది. కుటుంబ