Home » Jos Buttler
రెండో వన్డేలో ఓటమి గల కారణాలను ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ వెల్లడించాడు.
నాగ్పూర్లో జరిగిన తొలి వన్డే మ్యాచ్ అనంతరం భారత్, ఇంగ్లాండ్ జట్ల కెప్టెన్ల మ్యాచ్ రిజల్ట్ పై స్పందించారు.
భారత బౌలర్లు విజృంభించడంతో తొలి వన్డేలో ఇంగ్లాండ్ ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది.
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య గురువారం నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. హెడ్ టు హెడ్ రికార్డులు, స్ట్రీమింగ్ ఇంకా..
వన్డే సిరీస్ ప్రారంభం కాకముందే ఇంగ్లాండ్కు భారీ షాక్ తగిలింది.
ముంబై వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్లు ఐదో టీ20 మ్యాచ్లో తలపడుతున్నాయి.
నాలుగో టీ20 మ్యాచ్లో భారత్ ఫీల్డింగ్ సందర్భంలో శివమ్ దూబె స్థానంలో హర్షిత్ రాణా కంకషన్ సబ్స్టిట్యూట్ గా వచ్చాడు. దీనిపై బట్లర్ మాట్లాడారు.
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.
వరుసగా రెండు టీ20 మ్యాచుల్లో ఓడిపోయిన ఇంగ్లాండ్ ఎలాగైన రాజ్కోట్ మ్యాచ్లో గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో మూడో టీ20 మ్యాచ్కు జట్టును ప్రకటించింది.
రెండో టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ ఓడిపోయినప్పటికి ఆ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ అరుదైన ఘనత సాధించాడు.