-
Home » Kaleshwaram Commission Report
Kaleshwaram Commission Report
మరో ప్రజా ఉద్యమానికైనా సిద్ధం, కాళేశ్వరాన్ని కాపాడుకుంటాం- కేటీఆర్
కాంగ్రెస్, బీజేపీ కలిసి కాళేశ్వరాన్ని శాశ్వతంగా మూసేసే ప్రయత్నం చేస్తున్నాయి. తెలంగాణ రైతన్న వర ప్రదాయిని కాళేశ్వరాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే..
మ్యాచ్ ఫిక్సింగ్లా ఉంది.. రాత్రి సభ ఎందుకు? కేసీఆర్ అంటే రేవంత్కు ఎందుకంత ప్రేమ- కాళేశ్వరం రిపోర్టుపై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్
ఇది.. కాళేశ్వరం కమిషన్ నివేదిక కాదు.. ఇది కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ఇచ్చినటువంటి నివేదికగా కనిపిస్తోంది.
సభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్.. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ చించేసి.. నినాదాలు..
చర్చకు మరింత సమయం ఇవ్వాలని ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియం దగ్గర బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు.
హరీశ్ రావు మైక్ కట్.. గొంతు నొక్కుతున్నారంటూ.. సభలో బీఆర్ఎస్ ఆందోళన..
సుంకిశాల, ఎస్ఎల్ బీసీ కూలిపోతే ఎందుకు కమిషన్ వేయరు? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు హరీశ్ రావు.
సిట్, సీఐడీ, సీబీఐ, ఈడీ.. నిజాయితీపరులైతే ఏ విచారణ కావాలో చెప్పాలి.. హరీశ్ కు సీఎం రేవంత్ సవాల్
మా మామ చెబితేనే నేను చేశానని హరీశ్ చెప్పారు. ఇవి బయటికి వస్తాయనే భయపడుతున్నారు.
నిజాం కంటే శ్రీమంతుడు అవుదామనుకున్నారు.. అందుకే అలా చేశారు.. కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
వీళ్ల ప్రణాళికలకు ఆదిలోనే రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ అడ్డు చెబితే ఆ నివేదికను కనిపించకుండా మాయం చేశారు.
అదో చెత్త రిపోర్ట్.. కోర్టులో నిలబడదు.. రాజకీయ కుట్ర.. కాళేశ్వరం రిపోర్టుపై అసెంబ్లీలో హరీశ్ రావు
అసలు వీళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? సర్కస్ నడిపిస్తున్నారా? ప్రభుత్వం హడావుడిగా సభలో కాళేశ్వరం కమిషన్ నివేదిక పెట్టింది. (Harish Rao)
స్వతంత్ర భారత్లో అతిపెద్ద మానవ తప్పిదం కాళేశ్వరం.. సభ నిర్ణయం మేరకు చర్యలు- మంత్రి ఉత్తమ్ సంచలనం
ఇల్లీగల్ గా కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు చేపట్టారని ఆయన ఆరోపించారు. CWC అనుమతి రాకముందే కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారని..
కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై అసెంబ్లీలో చర్చ.. కోట్లు పోసి కట్టినా నో యూజ్ అన్న మంత్రి ఉత్తమ్
కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. రేపు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్పై సభలో చర్చ..
బీఆర్ఎస్ కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలా లేదా అన్నది స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.