Home » Karun Nair
మాంచెస్టర్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జూలై 23 నుంచి 27 వరకు నాలుగో టెస్ట్ మ్యాచ్ జరగనుంది.
టీమ్ఇండియా వెటరన్ ఆటగాడు కరుణ్ నాయర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు.
టీమ్ఇండియాకు తుది జట్టు కూర్పు పెద్ద తలనొప్పిగా మారింది.
ప్రియమైన క్రికెట్.. మరో అవకాశం ఇవ్వు.. కొన్నాళ్ల క్రితం సోషల్ మీడియాలో కరుణ్ నాయర్ రాసుకున్న మాట ఇది.
నాల్గో టెస్టులో భారత జట్టు ఓడిపోతే సిరీస్ ఇంగ్లాండ్ కైవసం అవుతుంది. సిరీస్ చేజారకుండా ఉండాలంటే భారత జట్టు మాంచెస్టర్ మ్యాచ్లో కచ్చితంగా విజయం సాధించాలి. అలా జరగాలంటే భారత తుది జట్టులో కీలక మార్పులు చేయాల్సిన అవసరం ..
మూడో టెస్టు మ్యాచ్లో భారత్ ఎలాంటి కూర్పుతో బరిలోకి దిగుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఎడ్జ్బాస్టన్ వేదికగా నేటి నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఇంగ్లాండ్తో సిరీస్ ద్వారా కరుణ్ నాయర్ భారత టెస్టు జట్టులో రీ ఎంట్రీ ఇచ్చాడు.
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య లీడ్స్ వేదికగా శుక్రవారం నుంచి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.
తన మూడో టెస్టులోనే ట్రిపుల్ సెంచరీ సాధించి, ఆ తర్వాత నిలకడ తప్పడంతో జట్టుకు దూరమయ్యాడు కరుణ్ నాయర్