Home » kerala
కేరళ మలప్పురంలో ఘోర ప్రమాదం జరిగింది. ఆల్ ఇండియా ఫుట్బాల్ టోర్నమెంట్ జరుగుతున్న స్టేడియంలో గ్యాలరీ కుప్పకూలడంతో 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
టాటూలు వేసే నెపంతో ఒక యువుకుడు ఏడుగరు యువతులపై అత్యాచారం చేసిన ఘటన కేరళలో చోటు చేసుకుంది.
దేశంలో కరోనావైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. రోజువారీ కరోనా కేసులు కూడా భారీగా తగ్గిపోయాయి.
దేశంలోనే అత్యంత చిన్నవయసు గల మేయర్,ఎమ్మెల్యేలు వివాహం చేసుకోనున్నారు.కేరళలోని తిరువనంతపురం మేయర్ ఆర్య, బాలుస్సెరి సీపీఎం ఎమ్మెల్యే సచిన్ దేవ్ త్వరలో వివాహం చేసుకోనున్నారు.
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 30వేల 615 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
ప్రొఫెషనల్ మోడల్స్ను తలదన్నేలా..మోడల్ గా మారిన 60 ఏళ్ల రోజువారీ కూలి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు.
కేరళ రాష్ట్రంలో 2022వ సంవత్సరం వచ్చిన తర్వాత తొలి మంకీ ఫీవర్ కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. తిరునెల్లె గ్రామ పంచాయతీకి చెందిన పనవల్లీ గిరిజన ప్రాంతంలోని 24ఏళ్ల వ్యక్తికి..
దేశంలో మళ్లీ మంకీ ఫీవర్ కలకలం రేపుతోంది. కేరళ రాష్ట్రంలో ఈ ఏడాది తొలి మంకీ ఫీవర్ కేసు నమోదైంది.
మహేష్ బ్యాంక్ కేసులో నిందితులకు సహకరించిన నైజీరియన్ ఆచూకీని సిటీసైబర్ క్రైమ్ పోలీసులు ఢిల్లీలో ఉన్నట్లు కనిపెట్టారు. సోమవారం అతడ్ని పట్టుకోటానికి ప్రయత్నించగా
బీటెక్ విద్యార్ధులకు సెమిస్టర్ ఎగ్జామ్స్ లో సినిమా కథపై పశ్నాపత్రంం ఇచ్చారు ఓ ప్రొఫెసర్..ఆ ప్రశ్నాపత్రం చివరలో ఇచ్చిన మరో ట్విస్టకు విద్యార్ధులు నోరెళ్లబెట్టారు..