Home » key comments
తొడలు కొట్టి మీసాలు మెలేస్తే నాయకులు కాలేరని..ప్రజల మనస్సులు గెలవాలి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎంపీ కేశినేని నాని .వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని..మరోసారి చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందన్�
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపిస్తే తాను రోడ్డెక్కక తప్పదని హెచ్చరించారు. అక్రమ కేసులు ఎదుర్కొంటున్న జనసేన నేతలు పోతిన మహేశ్, బండ్రెడ్డి రామకృష్ణకు అలాగే పార్టీ కార్యకర్తలు, నేతలకు అండగా ఉ�
భారత్లో 5జీ సేవలు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతుండగా 6జీ సర్వీసులపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దశాబ్ధం చివరి నాటికి దేశంలో 6జీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన
వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ నినాదంతోనే ఎన్నికలకు వెళ్తామని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని అధికారంలోకి రానివ్వబోమని స్పష్టం చేశారు. రాజధాని ఎక్కడ అంటే.. చెప్పలేని స్థితికి తీసుకొచ్చారని విమర్శించారు.
విడాకుల కేసు విచారణలో కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్యను మరో మహిళతో పోల్చడం మానసిక వేధింపుల కిందికి వస్తుందని పేర్కొంది. భార్య తన అంచనాలకు తగ్గట్లు లేదని భర్త నిత్యం హింసిస్తే అది మానసిక వేధింపులేనని స్పష�
మునుగోడు ఉపఎన్నికపై టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉపఎన్నిక చర్చ తప్పుడు దారిలో పోతోందన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ వైఫల్యాలపై జరగకుండా వ్యక్తిగత దూషణలపై చర్చ జరగడం బాధాకరమన్నారు. ప్రజా సమస్యలపై కాకుండా వ్యక్తిగత �
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ లోనే పుట్టాను..కాంగ్రెస్ లోనే ఉంటానని అన్నారు. ప్రాణం పోయినా కాంగ్రెస్ లోనే ఉంటానని స్పష్టం చేశారు. తనకూ చీమూ నెత్తురు ఉందన్నారు. పార్టీ ముఖ్యమే.. అంతిమంగా ప్రజలు
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఏ క్షణమైనా పిడుగు పడొచ్చు..కార్యకర్తలు అన్నింటికి సిద్ధంగా ఉండాలి’ అంటూ కీలక సూచనలిచ్చారు. గతంలో చేసిన తప్పులు మళ్లీ చేయకుండా చూసుకోవాలంటూ సూచించారు. దీంతో తుమ్మల పార�
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తే రాజీనామా చేయడానికి కూడా తాను సిద్ధమని పేర్కొన్నారు. పోడు భూముల సమస్య పరిష్కారమైతే రాజీనామా చేసి మళ్లీ పోటీ కూడా చేయనన్నారు.
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఈ కేసులో నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇది రాజకీయంగా సునిశితమైన కేసు. మేం ఒకరి పక్షాన ఉన్నామనే అభిప్రాయాన్ని కల్పించాలని అనుకోవడం లేదు’ అని పేర్కొన్నారు.