Home » Khairatabad
Amit Shah Hyderabad Tour : గ్రేటర్లో సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది. గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతోంది. పార్టీ జాతీయ నేతలతో ప్రచారాన్ని స్పీడ్ పెంచింది. 2020, నవంబర్ 28వ తేదీ శనివారం యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్రచారం నిర్వహించగా… 2020, నవంబర్ 29వ తేదీ ఆదివార�
Khairatabad Wellness Center : టెన్టీవీ ప్రసారం చేసిన హైదరాబాద్ వెల్నెస్ సెంటర్లలో మందుల కుంభకోణంపై ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. టెన్ టీవీ వరుస కథనాలతో ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్ను డ్రగ్ కంట్రోలర్ డైరెక్టర్ ప్రీతి మీనన్ తనిఖీ చేశారు. దాదాపు
There is no shortage of medicines Minister Etela : ఎక్కడా మందుల కొరత లేదన్నారు రాష్ట మంత్రి ఈటెల రాజేందర్. ఇబ్బందులను అధిగమించి వెల్ నెస్ సెంటర్లు పని చేస్తున్నాయని, ప్రజలపై రూపాయి భారం పడకుండా సెంటర్లు నిర్వాహణ చేస్తున్నామన్నారు. వచ్చే ఏడాదికి పేదలకు మెరుగైన వైద్యం అంద�
Medical Mafia Hyderabad : తెలంగాణలో ఉద్యోగులు, జర్నలిస్టులు, పెన్షనర్ల ఆరోగ్య అవసరాల కోసం ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్లు అక్రమాలకు కేరాఫ్ అడ్రస్గా మారిపోతున్నాయా.. అక్రమాల దందాలో ఆరితేరిన వ్యక్తుల కనుసన్నల్లో ఈ దందా మూడు ట్యాబ్లెట్లు, ఆరు టానిక్ల
Minister Kishan Reddy : ఖైరతాబాద్ ముంపు ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటిస్తున్నారు. వరద ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ అధికారుల తీరును ఆయన తప్పుబట్టారు. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ పై సీరియస్ అయ్యారు. ఆయనకు ఫోన్ చేస
ఖైరతాబాద్ గణనాథుడు ధన్వంతరీ నారాయణ మహాగణపతిగా కొలువు దీరాడు. గణనాథుడికి కండువ, గరక మాల, జంజెం, పట్టు వస్త్రాలను పద్మశాలి సంఘం సమర్పించింది. ఆంధప్రదేశ్లోని తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ వారు ప్రత్యేకంగా తయారు చేసిన 100 కిలోల లడ్డూ ప్రస�
వినాయక చవితిపై కరోనా ఎఫెక్ట్ పడింది. గణేష్ పండుగ వచ్చిందంటే…చాలు..తొలుత ఖైరతాబాద్ వినాయకుడు గుర్తుకు వస్తాడు. భారీ ఎత్తులో.. ఎన్నో విశేషాలు ఉండే..ఈ గణేష్ కరోనా కారణంగా..గణేష్ ఉత్సవ నిర్వాహకులు కొన్ని మార్పులు చేశారు. ఎత్తును తగ్గించేశారు. భక�
తెలుగు రాష్ట్రాల్లో వినాయకచవితి అనగానే గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహం. వినాయకచవితికి చాలా రోజుల సమయం ఉండగా ఖైరతాబాద్ గణేషుడి భారీ విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభించడం ఆనవాయితీ. ప్రపంచంలోని అన్ని దేశాలను హడలెత్తిస్తున్న కరోనా మహమ్
ఆయన ప్రభుత్వ ఆఫీసులో అధికారి. నెల నెల ప్రభుత్వం జీతం ఇస్తుంది. అయినా.. ఆ జీతం సరిపోలేదో ఏమో.. లంచాలకు రుచి మరిగారు. ఏదైనా పని అవ్వాలంటే.. చేతులు
హైదరాబాద్ మెట్రో స్టేషన్ లో పెచ్చులు ఊడి పడి మౌనిక మృతి చెందిన ఘటన మరవకముందే.. మెట్రో రైల్లో మరో ప్రమాదం జరిగింది. ఈసారి బోగీ లోపలి భాగంలోని పైకప్పు(సీలింగ్)