Home » killed
పంజాబ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన బెహరమ్ నేషనల్ హైవేపై చోటు చేసుకుంది. ర్యాష్ డ్రైవింగ్ సహా పలు ఆరోపణల కింద లారీ డ్రైవర్ మేజర్ సింగ్పై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చే�
కన్న పిల్లల మీద ప్రేమ అందరి తల్లిదండ్రులకూ ఉంటుంది. కానీ.. ఆ ప్రేమ ప్రేమగానే ఉండాలి. ఆ ప్రేమే పిల్లలను సరైన దారిలో పెంచాలి. ఆ ప్రేమే.. వారి వృద్ధి కోరుకోవాలి. కానీ.. నా అనే ప్రేమ పక్క వారి పిల్లలపై అసూయగా మారింది. ఆ అసూయ ప్రాణాలు తీసేంత వరకు వెళ్లి�
జమ్మూకశ్మీర్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. సోపియాన్ జిల్లాలోని నక్బాల్ ఏరియాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
యాదాద్రి భువనగిరి జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రేమోన్మాదికి యావజ్జీవ శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధించింది. ప్రేమను నిరాకరించిందని గోరుకంటి శ్రీకాంత్ ఓ యువతిని హత్య చేశాడు. 2017 జూన్ 10న ఈ హత్య జరిగింది. యువతిని కాపాడేందుకు యత్నించ�
కాకినాడలోని వాకలపూడి ప్యారి షుగర్ ఇండస్ట్రీలో ఘోర ప్రమాదం జరిగింది. బాయిలర్ పేలి ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మిషనరీ ఎక్విప్ మెంట్ సెక్షన్ లో ప్రమాదం జరిగిందని కార్మికులు చెప్తున్నారు.
ఉత్తర ప్రదేశ్లోని హాపూర్ జిల్లాలో దారుణం జరిగింది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నతండ్రే కూతురును కడతేర్చాడు. ఆహారం వడ్డించడం ఆలస్యమైందని కన్న కూతురును హత్య చేశాడు. కుమార్తెను హత్య చేసిన తండ్రి మహ్మద్ ఫరియాద్ను పోలీసులు అరెస్ట్ చేశ�
దేశ రాజధాని ఢిల్లీలో అర్ధరాత్రి కాల్పుల కలకలం రేగింది. జేజే కాలనీలో తుపాకుల మోత మోగింది. గుర్తుతెలియని వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ముఖానికి మాస్కులతో వచ్చిన ఇద్దరు వ్యక్తులు... ఓ ఇంట్లోకి చొరబడ్డారు.
‘‘టెస్సిట్ సమీపంలోని ఆర్మీ యూనిట్లపై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు డ్రోన్లు, కార్ బాంబులు, ఇతర పేలుడు పదార్థాలతో దాడికి పాల్పడ్డారు. ఆర్మీ యూనిట్ నుంచి కూడా అదే స్థాయిలో ప్రతిస్పందన వచ్చింది. అయితే ఈ దాడిలో పదుల సంఖ్యలో సైనికులు ప్రాణాలు కోల�
ఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు దుర్మరణం చెందారు. ప్రాజెక్టును చూస్తుండగా ఇద్దరు మహిళలపై నుంచి లారీ దూసుకెళ్లడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతపురం జిల్లా బెళుగప్ప మండలం కాల్వపల్లి దగ్గర పేరూ�
జనగామ చిన్నారి మృతి కేసులో మిస్టరీ వీడింది. చిన్నారి మృతి కేసులో తల్లి ప్రసన్నే హంతకురాలని పోలీసులు తేల్చారు. తనే సంపులో వేసి పాపను హత్య చేసినట్లు ప్రసన్న ఒప్పుకుంది. పాప ఎదుగుదల లేకపోవడంతో తల్లి ప్రసన్న హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నా�