Home » Kinjarapu Atchannaidu
మీరు పసుపు బిళ్ల పెట్టుకుని వెళ్లండి.. మీకు గౌరవంగా కుర్చీ వేసి, టీ ఇచ్చి, మీ పనేంటి అని అడిగి మీ అందరికి పని చేయించే విధంగా అధికారులను లైన్ లో పెడతా.
ఎన్నికల వేళ ఈ ఆధిపత్య పోరుకు ఫుల్స్టాప్ పెట్టకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు కార్యకర్తలు. ఈ పరిస్థితుల్లో టీడీపీ ఈ గ్రూప్వార్ను ఎలా పరిష్కరిస్తుందో చూడాల్సివుంది.
వైసీపీకి అనుకూలంగా ఉండే డీఎస్పీలను వివిధ ప్రాంతాల్లో బదిలీ చేశారని, తాజాగా చేపట్టిన 42 మంది డీఎస్పీల బదిలీలపై విచారణ చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో అచ్చెన్నాయుడు కోరారు.
Tekkali Assembly Constituency : రాష్ట్రంలో ప్రతిష్టాత్మక నియోజకవర్గాల్లో అదొకటి. అక్కడ గెలుపు వైసీపీ అధినేత, సీఎం జగన్కు ఎంతో ముఖ్యం. టీడీపీకి కంచుకోటైన ఆ నియోజకవర్గంలో గెలిస్తే.. వైసీపీకి వంద ఏనుగుల బలం వచ్చినట్లే.. మరి అంత ముఖ్యమైన చోట వైసీపీ పరిస్థితి ఎలా ఉం
వైసీపీని బంగాళాఖాతంలో కలిపేయాలి. లేదంటే ఏపీ ప్రజలకు బతుకు లేదు. ఈ ఎన్నికలు టీడీపీ, జగన్ మధ్య కాదు.. 5కోట్ల మంది ప్రజలకు, జగన్ కి మధ్య జరుగుతున్న ఎన్నికలివి.
చంద్రబాబు హయాంలో విశాఖకు తీసుకొచ్చిన సాఫ్ట్ వేర్ కంపెనీలన్నీ.. మీ దోపిడీ వల్ల, మీ ధనదాహం వల్ల వెనక్కి వెళ్ళిపోయాయి. చంద్రబాబు చేపట్టిన పనులు కంటిన్యూ చేసి ఉంటే ఈరోజుకి ఎయిర్ పోర్టు వచ్చేది. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందేది.
TDP Complaint To EC : ఓటర్ల జాబితాలో అవకతవకలను పరిశీలించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని, కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులను రాష్ట్రానికి పంపాలని ఈసీని కోరింది టీడీపీ నేతల బృందం.
ప్రభుత్వ వైపల్యాలను,అవినీతిని ప్రశ్నిస్తున్నవారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ మండిపడ్డారు అచ్చెన్నాయుడు. నాలుగున్నరేళ్లుగా టీడీపీ నేతలపై వందలాది అక్రమ కేసులు పెట్టి ఏం సాధించారు..? ఇంకా కేసులు పెట్టి ఏం చేస్తారు..? అంటూ ప్రశ్నిం
Kinjarapu Atchannaidu On Chandrababu Letter : నిజానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు తెలుగు దేశం దూరంగా ఉందని ఆయన గుర్తు చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు.
ఉచితంగా ఇసుక ఇచ్చిన చంద్రబాబుపై కేసు పెడితే మరి పేదల కడుపు కొట్టి రూ.40 వేల కోట్లు దోచుకున్న జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి, జే గ్యాంగ్ లపై ఏం కేసులు పెట్టాలి? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. Kinjarapu Atchannaidu