Home » Kurnool
కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో యువతిని షాన్వాజ్ వేధిస్తున్నాడు. దీంతో ఆగ్రహించిన యువతి.. యువకుడితో పరిచయం పెంచుకొని అడ్రస్ కనుక్కుంది.
వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పార్టీ మారుతున్నారా?లోకేశ్ తో భేటీ అయ్యారా? టీడీపీ కర్నూలులోని నియోజవర్గాలన్నీ బైర్రెడ్డి చేతిలో పెట్టనుందా?
హైదరాబాద్లో రియల్ భూమ్ రివ్వున ఎగిసిపడుతోంది. గజం స్థలం వేలు, లక్షల్లో పలుకుతోంది. అది సిటీకే హై హిల్స్లాంటి బంజారాహిల్స్ ప్రాంతంలో అయితే చెప్పక్కర్లేదు.
రెండు నెలల క్రితం వీరేశ్ అనే వ్యక్తితో రేణుకకు వివాహం జరిగింది. భర్త, అత్త మామలే ఆమెను చంపి ఉంటారని రేణుక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నంద్యాల మండలం పాండు రంగాపురంలో ఒకబాలుడ్ని దుండగులు సజీవ దహనం చేశారు. సజీవదహనం అయిన బాలుడు ఎవరనేది ఇంకా తెలియలేదు.
కూలీలతో వెలుతున్న ఆటోను ఢీకొన్న ఆర్టీసీ సి బస్సు ఢీకొట్టింది. అక్కడికక్కడే ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరో 8 మందికి గాయాలు అయ్యాయి.
టీ స్టాల్ దగ్గర కన్నడ భక్తుడికి, టీ స్టాల్ యజమానికి మధ్య గొడవ జరిగింది. టీ స్టాల్ యజమాని కన్నడిగుడిపై దాడి చేయడంతో ఘర్షణ చెలరేగింది.
బాధిత విద్యార్థి సాయి హేమంత్ కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి సాయి హేమంత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి వార్ల దేవస్ధానం పాలక మండలి(Srisailam Trust Board) ప్రమాణ స్వీకారం ఈ రోజు ఉదయం 5 గంటలకు జరిగింది.
టీ స్టాల్, టిఫిన్ సెంటర్, ఇస్త్రీ బండి లాంటి చిరు వ్యాపారులను టార్గెట్ చేసుకుని ముద్ర అగ్రికల్చర్ ప్రైవేట్ బ్యాంక్ దారుణమైన మోసానికి పాల్పడింది. రాత్రికి రాత్రే బోర్డు తిప్పేయడంతో.