Home » Kurnool
Kurnool : నగదుకు సంబంధించి ఎలాంటి రశీదులు లేకపోవటంతో పోలీసులు ఆ డబ్బును సీజ్ చేశారు. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారి నుంచి నగదును బెంగళూరుకు తీసుకెళ్తున్నట్లు గుర్తించారు.
10 శాతం రిజర్వేషన్లు కట్ చేసి స్థానిక సంస్థల్లో 16,500 మంది బీసీలకు పదవులు దక్కకుండా జగన్ రెడ్డి చేశారని విమర్శించారు. బీసీ నాయకత్వాన్ని దెబ్బతీయడానికి జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందన్నారు.
Neeraja Reddy: బీచుపల్లి సమీపంలో ఆమె ప్రయాణిస్తోన్న కారు టైర్ పేలింది. దీంతో ఆ కారు బోల్తా కొట్టింది.
రోహిణి కార్తె ఎండలకు రోళ్లు కూడా బద్దలు అవుతాయని పెద్దలు చెబుతుంటారు. అదే జరిగింది ఎండ వేడిమికి కర్నూలు జిల్లాలో. గోనెగండ్ల మండంలో ఒక పెద్ద బండరాయి పగిలిపోయింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారు.
రెండో రోజులుగా కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కరివేముల గ్రామంలో అమితాసక్తి రేపిన భోషాణాన్ని అధికారులు ఎట్టకేలకు తెరిచారు. అందులో ఉన్నది చూసి అందరూ షాకయ్యారు.
కర్నూలులో మరో దారుణ ఘటనలు చోటుచేసుకున్నాయి. నగరంలోని చెన్నమ్మ సర్కిల్ వద్ద డబుల్ మర్డర్లు తీవ్ర కలకలం రేపాయి. తల్లీ కూతురిని దుండగులు నరికి చంపిన ఘటన కర్నూలు నగరంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. చెన్నమ్మ సర్కిల్ వద్ద ఉన్న ఓ భవనంపై అంతస్తులో తల్
ఎక్కడైనా, ఎవరైనా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే నేరుగా ప్రజలే పోలీసు వెబ్ సైట్ కు ఫొటో లేదా వీడియో షేర్ చేయవచ్చని కర్నూలు జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ తెలిపారు. దాన్ని పరిశీలించి, ట్రాఫిక్ ఉల్లంఘించిన వారికి జరిమానా విధిస్తామని చెప్పారు. ప�
కర్నూలు పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. కొంతమంది చంద్రబాబూ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.వైసీపీ గూండాలను బట్టలిప్పించి కొట్టిస్తానని..నాతో పెట్టుకుంటే అదే �
కర్నూలు జిల్లా పోలీసులు మొబైల్ ఫోన్స్ రికవరీ మేళా నిర్వహించారు. దొంగల చేతుల్లోకి వెళ్లిన 560 ఫోన్లను స్వాధీనం చేసుకుని వాటిని పోగొట్టుకున్న వారికి అందజేశారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో ఎస్పీ సిద్ధార్థ కౌశల్ మొబైల్స్ �
కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో దారుణం చోటుచేసుకుంది. మాధవరంలో ఓ ప్రేమ జంట పరారయింది. అయితే ప్రేమికులకు సహకరించారంటూ ఇద్దరిని.. హోంగార్డు హనుమంతు చితకబాదాడు. ఈ దాడిలో బాధితులు నాగరాజు, నల్లయ్యరాముడికి తీవ్ర గాయాలయ్యాయి.