Home » Kurnool
దివంగత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి సతీమణి వై.ఎస్.విజయమ్మ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారు టైరు పేలింది. అయితే, ఆమె సురక్షితంగా బయటపడ్డారు.
ప్రస్తుతం NBK 107 సినిమా కర్నూలు జిల్లాలో షూటింగ్ జరుపుకుంటుంది. కర్నూలు జిల్లాలోని అలంపూర్, యాగంటి, కొమ్మ చెరువు ప్రాంతం, పూడిచర్ల, ఓర్వకల్లు, ఎయిర్పోర్ట్, కర్నూల్ సిటీ, పంచలింగాల....................
ఎట్టకేలకు వెలుగోడు ప్రాజెక్ట్ అధికారులు మొద్దు నిద్ర వీడారు. వెలుగోడు ప్రాజెక్ట్ లో గల్లంతైన ఆవులను రక్షించేందుకు చర్యలు చేపట్టారు. వెలుగోడు రిజర్వాయర్ లో 150 గోవుల గల్లంతు కావడంపై టెన్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది.
నేడు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా. 9 వేల కోట్ల రూపాయలతో జగనన్న విద్యా కానుక అందిస్తున్నా. మూడేళ్లు ఎక్కడా తగ్గకుండా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం. పేదరికాన్ని పారద్రోలేందుకే ఈ పథకం. ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి ప్రతి ఒక్క విద్యార్థీ
ఆస్తి తగాదాలో బొంతుల నరసమ్మ అనే మహిళపై వేట కొడవళ్ళతో దాడి చేశారు. వేట కొడవలితో బొంతుల నరసమ్మ అనే మహిళపై సొంత బావ కుమారులు నాగేష్, రాజు దాడి చేశారు.
అటవీ శాఖ సిబ్బంది పట్టించుకోకపోడంతో ధైర్యం చేసిన కొంతమంది స్థానికులు బసవన్న కొండపై సంచరిస్తున్న చిరుతపులి వీడియో తీశారు. ఇప్పటికైనా చిరుతపులిని పట్టుకోవాలని కోసిగి శివారు ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
గమనించిన స్థానికులు అస్వస్థకు గురైన వీరిని చికిత్స కోసం వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో హర్ష(2) అనే చిన్నారి మృతి చెందింది.
కర్నూలులో ఆదివారం నిర్వహించతలపెట్టిన విరాట పర్వం ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ వేదిక వద్ద ప్రమాదం జరిగింది. ఔట్డోర్ స్టేడియంలో నిర్మించిన స్టేజ్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్క్రీన్ కూలిపోయింది.
కర్నూలు జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 12,993 క్యూసెక్కులు ఉంది.
వైసీపీ ఎమ్మెల్యే తీరుతో ఆ పార్టీ నేతల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఈ పరిస్థితిని చేసుకునేందుకు రంగంలోకి దిగారు టీడీపీ నేతలు.