Home » Kurnool
తొలకరి కురిసిందంటే రాయలసీమలో వజ్రాలు తళుక్కున మెరుస్తాయి. అదృష్టం ఉన్నవారి కంట పడితే ఇక వారి జీవితాలు మారిపోతాయి. వజ్రాల మెరుపులు వారి జీవితాల్లో మెరుస్తాయి. వారి పేదరికంగా పటాపించలై రాత్రికి రాత్రే లక్షాధికారులు, కోటీశ్వరులు అయిపోతారు.ఈ
రాయలసీమలో వర్షాకాలంలో వజ్రాలు దొరకడం కొత్త కాదు. కానీ ఎవరికి దొరికింది? ఎంత లాభపడ్డారు? అనేది చెప్పుకుంటారు. ఓ మహిళా రైతుకి విలువైన వజ్రం దొరికింది. ఇప్పుడామె లక్షాధికారి అయ్యింది.
గాయపడినవారిని చికిత్స కోసం కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులు, గాయపడినవారు హోళగుంద మండలం కొత్తపేట గ్రామస్తులుగా గుర్తించారు.
రతనాల సీమ రాయలసీమలో తొలికరి పలకరించింది. ఓ రైతు పంట పండింది. ఓ విలువైన వజ్రం దొరికింది. రైతు ఆనందం మిన్నంటింది. రెండు కోట్ల వజ్రం దొరకటంతో ఆ రైతు ఇంట ఆనందం వెల్లివిరిసింది.
జగన్ గురువారం ఉదయం 7.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి గుంటూరు జిల్లా మంగళగిరి చేరుకుంటారు
Kurnool : కుమారులిద్దరూ తమను చూసుకోవడం లేదని, ఆస్తి కోసమే తమ వద్దకు వచ్చేవారని లలిత తెలిపిందని పోలీసులు వెల్లడించారు.
తన తల్లి అనారోగ్యంగా ఉండడంతో విచారణకు హాజరు కాలేనని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు.
లోకేశ్ ఆరోపణలతో కర్నూలులో రాజకీయ దుమారం
ఎటువంటి కబ్జాలు చేయలేదని మసీద్ లో ఖురాన్ పై ప్రమాణం చేస్తా.. మరి లోకేశ్ తనపై చేసిన ఆరోపణలపై ప్రమాణం చేయగలరా? అంటూ సవాల్ విసిరారు YCP ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. హఫీజ్ ఖాన్ ఖురాన్ పట్టుకుని కర్నూలు ఓల్డ్ టౌన్ దగ్గర వేచిచూస్తుండటంతో ఆ ప్రాంతంలో టెన్షన్
Kurnool: మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి, మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.