Home » Kurnool
Jonnagiri: ఒక వజ్రాన్ని జొన్నగిరి వ్యాపారి కొనుగోలు చేశారు. 5 లక్షల రూపాయలతో పాటు 5 తులాల బంగారం ఇచ్చి దాన్ని
ముగ్గురు వ్యాపారులు కలిసి సిండికేట్ అయ్యి తక్కువ ధరకే వజ్రాలు కొనుగోలు చేస్తున్నట్లు స్థానికుల్లో చర్చ జరుగుతోంది.
వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి అసంతృప్త నేతలతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
ఎంతమంది పోలీసులు అప్రమత్తమై ఉన్నా జరిగాల్సిన ఘోరం జరిగింది. ముగ్గురిని బలితీసుకుంది. బన్ని ఉత్సవం పేరుతో జరిగిన ఈ కర్రల సమరంలో ప్రతీ ఏటా ఇటువంటి ఘటనలు కొనసాగుతునే ఉన్నాయి.
గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం భారీగా వివిధ ప్రాంతాల నుండి దేవరగట్టుకు ప్రజలు చేరుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా పోలీసులు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు.
కైలాసంలో శివుడికి సాక్ష్యాలు చెప్పే సాక్షి గణపతి. చెవిలో చెబితే రాసుకుని తండ్రికి సాక్ష్యమిచ్చే గణపతి దేవాలయం విశిష్టత.
వ్యవసాయ పొలంలో పనులు చేసుకుంటూ ఉండగా రైతుకి వజ్రం దొరికింది. ఆ రైతు ఆ వజ్రాన్ని స్థానిక వ్యాపారికి అమ్మేశాడు. Kurnool - Diamond
తమ ఏడు ఎకరాల భూమిని వేరే వారి పేరు మీద అక్రమంగా పత్రాలు సృష్టించారని ఆరోపణలు చేశారు. తమను కోర్టుకు వెళ్లేలా చేశాడని మండిపడ్డారు.
టీ.జీ.భరత్ పై కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఫైర్ అయ్యారు. కరోనా సమయంలో డాక్టర్ ఇస్మాయిల్ చనిపోతే తండ్రీకొడుకులు ఇద్దరూ చూడటానికి కూడా రాలేదు పైగా డాక్టర్ ఇస్మాయిల్ పై నెగెటివ్ ప్రచారం జరిగితే కనీసం స్పందించలేదన్నారు.
పరిస్థితి విషమంగా ఉండడంతో అతడిని వెంటిలేటర్లపై ఉంచారు. ఇవాళ ఉదయం 6 గంటల సమయంలో అతడు చనిపోయాడంటూ డాక్టర్లు వెంటిలేటర్లు తొలగించారు.