Home » Legislative Council
మహారాష్ట్ర శాసనమండలి ఎన్నికల్లో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. మంగళవారం మహారాష్ట్రలో ఆరు సీట్లకు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కేవలం ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది. అధికార శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి నాలుగు �
Swamy Gowd joined BJP : తెలంగాణ శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ బీజేపీలో చేరారు. బుధవారం బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. జేపీ నడ్డా సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల �
Three MLC posts in Telangana : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానాలను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. సామాజిక సమీకరణాలు దృష్టిలో ఉంచుకుని మూడు స్థానాలను భర్తీ చేయాలని భావించిన ప్రభుత్వం.. ప్రజా గాయకుడు గోరటి వెంకన్నకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది
Kalvakuntla Kavitha To Take Oath As MLC : పెద్దల సభలోకి కల్వకుంట్ల కవిత ఎంటర్ కానున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా విజయం సాధించిన కవిత…2020, అక్టోబర్ 29వ తేదీ గురువారం శాసన మండలి సభ్యులుగా పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శాసనమండలి దర్బార్ హాల్లో ఆమె…ప్రమాణ స్�
కొత్త రెవెన్యూ బిల్లుపై తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో అవినీతికి ఆస్కారమే లేదని తేల్చి చెప్పారు. సోమవారం(సెప్టెంబర్ 14,2020) శాసనమండలిలో కొత్త రెవెన్యూ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భం
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు రెడీ అవుతోంది. సెప్టెంబర్ 7 నుంచి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే సెషన్స్ జరగాల్సిన రోజులను బాగా కుదించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేవలం వారం రోజులు మాత్రమే సమావేశాలు నిర్వహిం�
చినబాబుని పేద్ద దెబ్బ కొట్టాలన్నది అధికార పార్టీ టార్గెట్. అందుకు కావాల్సిన ఆయుధాన్ని సిద్ధం చేసుకుంది. గతంలో ఎథిక్స్ కమిటీ పేరుతో తమను ఇబ్బంది పెట్టిన టీడీపీపై అదే ఎథిక్స్ కమిటీని ఎక్కుపెట్టాలన్నది వైసీపీ వ్యూహం. మండలిలో ఇప్పుడు కాకున్న�
ఏపీలో శాసన మండలి ఫ్యూచరేంటి? పెద్దల సభ రద్దయినట్టేనా? లేకపోతే యథావిధిగా కొనసాగుతుందా? బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీతో పాటు మండలి కూడా జరుగుతుందా?
ఏపీ అసెంబ్లీ, శాసనమండలి ప్రోరోగ్ అయ్యాయి. ఉభయసభలను ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఏపీ శాసన సభ, మండలి ప్రోరోగ్ చేస్తూ నోటిఫికేషన్ విడుదల అయింది. ఉభయ సభలను ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ విడుదల చేశారు. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్ట సవరణ బిల్లుల స్థానంలో ఆర్డినెన్స్ తెచ్చేయోచనలో సర్కార్ ఉన్న�