Home » LOC
chittur army jawan died : దేశం కోసం వీరమరణం పొందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి స్వగ్రామైన రెడ్డివారి పల్లి విషాదంలో మునిగిపోయింది. ఆయన 18 ఏళ్లుగా దేశ సేవలో ఉన్నారు. హవాల్దార్ గా పనిచేస్తున్నారు. ప్రత్యేక కమాండర్ గా శిక్షణ తీసుకుని…శత్రువులతో పోరాడి..ప్రాణాలను ద�
Andhra Pradesh Chittoor Dist Jawan killed near LoC : జమ్మూ-కశ్మీర్ మాచిల్ సెక్టార్లోని నియంత్రణ రేఖ వెంట జరిగిన ఎదురుకాల్పుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు జవాన్లు వీర మరణం పొందారు. వీరితో పాటు ఓ సైనికాధికారి, మరో బీఎస్ఎఫ్ జవాను సైతం ప్రాణాలు కోల్పోయారు. చొరబాటు
Jawan from Nizamabad Dist among 4 killed near LoC : జమ్మూ-కశ్మీర్ మాచిల్ సెక్టార్లోని నియంత్రణ రేఖ వెంట జరిగిన ఎదురుకాల్పుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు జవాన్లు వీర మరణం పొందారు. వీరితో పాటు ఓ సైనికాధికారి, మరో బీఎస్ఎఫ్ జవాను సైతం ప్రాణాలు కోల్పోయారు. చొరబాటు�
3 Army jawans killed మరోసారి సరిహద్దు ఎల్ఓసీ వెంబడి పాక్ బరి తెగించింది. పాకిస్తాన్ సైనికులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులకు తెగబడ్డారు. జమ్ముకశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంట వేర్వేరు ప్రాంతాల్లో పాక్ సైనికులు జరిపిన షెల్లింగ్ లో మ�
బోర్డర్ లో పాకిస్థాన్ తన దుష్ట ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. రాత్రిపూట ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ఉగ్రవాదుల కోసం చేరవేస్తున్న పాకిస్థాన్ డ్రోన్ను జమ్ముకశ్మీర్ లోని నియంత్రణ రేఖ వెంబడి అఖ్నూర్లో స్వాధీనం చేసుకున్నాయి భద్రతా దళా�
74 వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని ఎర్రకోట నుంచి త్రివర్ణాన్ని ఎగురవేసిన ప్రధాని నరేంద్ర మోడీ ఏడవసారి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా, చారిత్రాత్మక ఎర్రకోట ప్రాకారాల నుండి చైనా మరియు పాకిస్తాన్ విస్తరణ మరియు ఉగ్రవాద�
కొత్త సంవత్సరం ప్రారంభం అయిన రోజే చీకటి తెలవారకముందే.. దేశంలో కొత్త సంవత్సరం సంబరాలు జరుగుతున్న వేళ.. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్ఓసి) వెంబడి భారీగా పాకిస్తాన్ రెచ్చిపోయింది. ఉగ్రవాదులు, భద్రత బలగాలు మధ్య జరిగిన క�
పాకిస్తాన్ ప్రత్యేక దళాలపై ఎదురుదాడి చేసిన భారత్ వారిని మట్టుబెట్టింది. మంగళవారం జమ్మూ కశ్మీర్లోని పూంచ్ జిల్లాలో ఘటన జరిగింది. పూంచ్ లోని లైన్ ఆఫ్ కంట్రోల్ను పాక్ ప్రత్యేక దళాలు దాటే ప్రయత్నం చేశాయి. ఇరు దళాల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక భా
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ ఏడాది దీపావళిని జమ్మూ కాశ్మీర్ లోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న సైనికులతో జరుపుకోనున్నారు. 2014 లో ప్రధానిగా పదవి చేపట్టిన నాటి నుంచి దీపావళిని మోడీ దేశాన్ని కాపాడుతున్న సరిహద్దుల్లోని సైనికులతోనే జరుపుకుంటున్న
పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్. అవసరమైతే భారత సైన్యం సరిహద్దు దాటుతుందని అన్నారు. పాకిస్తాన్ వాతావరణాన్ని అణచివేయనింతవరకు నియంత్రణ రేఖ (LOC)పవిత్రమైనదిగా ఉంటదని సర్జికల్ స్ట్రైక్స్ సందేశం పంపినట్లు �