LOC

    MM Naravane : భారత్-పాక్ సంబంధాలపై ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

    June 3, 2021 / 06:54 PM IST

    వాస్తవాధీన రేఖ వద్ద కాల్పుల విరమణ కోసం భారత్-పాకిస్తాన్ మధ్య ఫిబ్రవరి-25న కుదిరిన శాంతి ఒప్పందానికి 100 రోజులు పూర్తి అయిన సందర్భంగా కశ్మీర్ లో భద్రత పరిస్థితులను సమీక్షించేందుకు బుధవారం రెండు రోజుల పర్యటనకు వెళ్లిన ఆర్మీ చీఫ్..వివిధ ప్రాంతాల

    LOC: ఆయుధాలు పక్కకు పెట్టి స్వీట్లు పంచుకున్న భారత్ , పాక్ సైనికులు

    May 13, 2021 / 07:36 PM IST

    భారత్, పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సర్వసాధారణం. ఎప్పుడు బాంబుల మోతలు మోగుతూనే ఉంటాయి. అయితే గత కొద్దీ రోజులుగా సరిహద్దు ప్రశాంతంగా ఉంది. కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉండటంతో ఇరుదేశాల బలగాలు శాంతియుత వాతావరణంలో విధులు నిర్వహిస్తున్నారు.

    ఈఏడాది 5,100సార్లు పాక్ కాల్పులు

    December 30, 2020 / 03:06 PM IST

    ceasefire violations by Pakistan in 2020 నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడుతూనే ఉంది దాయాది దేశం. ఎల్​ఓసీ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న ఫార్వర్డ్​ పోస్టులు, గ్రామాలను పాకిస్థాన్​ లక్ష్యంగా చేసుకుని కాల్పులకు పాల్పడుతోంది. 2020లో నియంత్రణ రేఖ వెంబడి 5,100సార్లు పాకి

    ఇండియా అంతర్గత గొడవలు తప్పుదోవ పట్టించడానికి సర్జికల్ స్ట్రైక్స్ చేయనుందంటోన్న పాక్

    December 18, 2020 / 08:45 PM IST

    Pakistan: ఇండియాలో జరుగుతున్న అంతర్గత వివాదాలను తప్పుదోవ పట్టించడానికి సర్జికల్ స్ట్రైక్స్ చేయనుందని Pakistan విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి అంటున్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఇంటర్నల్ గా జరుగుతున్న బేధాబిప్రాయాలను తప్పుదోవ పట్టించడానికి ఇలా

    PoKలో ఉగ్రస్థావరాలపై భారత్ లక్షిత దాడులు!

    November 19, 2020 / 08:21 PM IST

    Indian Army’s action in PoK fake పాక్ ఆక్రమిత కశ్మీర్(POK) లోని టెర్రర్ లాంఛ్ ప్యాడ్స్ పై భారత భద్రతా దళాలు మొరుపుదాడి చేసి వాటిని ధ్వంసం చేసినట్లు, ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చిన సమాచరం మేరకు పీవోకేలోని టెర్రర్ లాంఛ్ ప్యాడ్స్ పై భారత ఆర్మీ పిన్ పాయింట్ దాడులు చే�

    LOCలో కాల్పులు…8మంది పాక్ సైనికులు మృతి..ఉగ్ర స్థావరాలు ధ్వంసం

    November 13, 2020 / 06:00 PM IST

    8 Pakistani soldiers killed by Indian Army in retaliatory firing along LoC నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడిన పాక్ కు భారత్ గట్టిగా బదులిచ్చింది. పాక్ జవాన్ల కాల్పులను భారత సైనికులు ధీటుగా తిప్పికొట్టారు. ఈ క్రమంలో దాదాపు 8మంది పాక్ జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు భారత ఆర్మీ వర్గాలు త�

    LOCలో పాక్ కాల్పులు…ముగ్గురు జవాన్లు,3పౌరులు మృతి

    November 13, 2020 / 04:05 PM IST

    BSF Soldier Killed In Action In Pakistani Firing Along LoC In J&K మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది పాకిస్తాన్. శుక్రవారం జమ్ముకశ్మీర్ లోని​ బారాముల్లా జిల్లాలో నియంత్రణ రేఖ(LoC) వెంబడి పాక్ కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారని భారత

    అశ్రునివాళి : ముగిసిన వీరజవాన్ ప్రవీణ్ అంత్యక్రియలు

    November 11, 2020 / 03:50 PM IST

    Jawan Praveen Kumar Reddy Funeral : అశ్రునయనాల మధ్య వీర జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. 2020, నవంబర్ 11వ తేదీ బుధవారం మధ్యాహ్నం చిత్తూరు జిల్లాలోని రెడ్డివారిపల్లిలో సైనిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. ప్రవీణ్ కు నివాళులర్పించేందుకు భారీగా �

    వీరుడా వందనం : ర్యాడ మహేష్ అంత్యక్రియలు పూర్తి

    November 11, 2020 / 01:31 PM IST

    Army Jawan Ryada Mahesh Funeral : కోమన్ పల్లిలో వీరజవాన్ ర్యాడ మహేష్ అంత్యక్రియలు ముగిశాయి. అంతిమయాత్రలో ప్రభుత్వం తరపున వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. అధికార, సైనిక లాంఛనాలతో మహేష్ అంత్యక్రియలు జరిగాయి. ఈ అంతిమయాత్రకు ప్రజలు భారీగా తరలివచ్చారు. కుమారుడి

    నవంబర్ 21న బర్త్ డే..సెలబ్రేట్ చేసుకుందామన్నాడు – వీర జవాన్ భార్య

    November 11, 2020 / 01:17 PM IST

    Veera Jawans Mahesh wife : రెండేళ్ల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న మహేష్ మరణం.. భార్య సుహాసినిని షాక్‌కి గురి చేసింది.. భర్త లేని జీవితం శూన్యమంటూ శోకించడం చూపరులను కంటతడిపెట్టిస్తోంది. నవంబర్‌ 21న నా పుట్టిన రోజు … ఫ్యామిలీ అంతా కలిసి సెలబ్రేట్‌ చేసుకుందాం&

10TV Telugu News