Home » loksabha election 2024
కోర్టు పరిధిలోఉన్న అంశాలపై వైఎస్ షర్మిల, సునీతా మాట్లాడుతున్నారు. జగన్ వ్యక్తిత్వంను దెబ్బతీసే వారిపై అవసరం అయితే కోర్టులను ఆశ్రయిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
ఏపీలో 114 అసెంబ్లీ, ఐదు ఎంపీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తయిందని, అభ్యర్థుల జాబితాను రేపు విడుదల చేస్తామని వైఎస్ షర్మిల అన్నారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కుమార్తె కడియం కావ్యతో కలిసి ఆదివారం ఉదయం
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కే చంద్రశేఖర్ రావు ఆదివారం మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తారు.
జీహెచ్ఎంసీ మేయర్, బీఆర్ఎస్ నేత గద్వాల విజయలక్ష్మీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్న ..
బీఆర్ఎస్ సీనియర్ నేత కే. కేశవరావు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పార్టీ మార్పుపై కేశవరావు తనయుడు విప్లవ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.
రాజకీయ నాయకులు కులాలను వెనకేసుకొని కుల నాయకులవలే ముద్రపడేటట్లు వ్యవహరించడం మంచిది కాదని సుమన్ అభిప్రాయ పడ్డారు.
లోక్ సభ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీలోకి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
టీడీపీ మూడో జాబితా విడుదలైంది. 11 అసెంబ్లీ, 13 పార్లమెంట్ నియోజకవర్గాలకు టీడీపీ అధిష్టానం శుక్రవారం అభ్యర్థులను ప్రకటించింది.