Home » loksabha election 2024
జితేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై మాజీ మంత్రి, బీజేపీ మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్లమెంట్ ఎన్నికలవేళ బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. మరో ఎంపీ ఆ పార్టీకి రాజీనామా చేశారు.
కవిత మాట్లాడుతూ.. ఈడీ తనను చట్టవిరుద్దంగా అరెస్టు చేసిందని, అక్రమ అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.
ప్రధాని మోదీ ఇవాళ నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో భాగంగా ..
పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచేందుకు తనకు లేకుంటే తన కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలంటూ పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు అధిష్టానం వద్ద విన్నవిస్తున్నారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.20 గంటల నుంచిసాయంత్రం 6గంటల వరకు పలు కార్యక్రమాల్లో అమిత్ షా పాల్గొంటారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ బీజేపీ మరింత దూకుడు పెంచింది. బీజేపీ అగ్రనేతలు ప్రచారంలో పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
నేను లోకల్ కాదు అంటున్నారు.. మరి, రేణుకాచౌదరి, నాదెండ్ల భాస్కర్, రంగయ్య నాయుడు లోకలా? అంటూ వీహెచ్ ప్రశ్నించారు.
ఢిల్లీలో సమావేశం కానున్న ఇండియా కూటమి