Home » low pressure
నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. రాబోయే రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది.
మత్స్యకారులు చేప వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. పోర్టులకు సంబంధించి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
ఆదివారం సాయంత్రానికి తీవ్ర అల్పపీడనం సముద్రంలోనే పూర్తిగా బలహీన పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ, అల్పపీడనం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా ..
వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలంది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
వర్షాల కారణంగా వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. అధికారులు సూచించారు.
6వ తేదీ తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
వాయుగుండం గురువారం పుదుచ్చేరి, నెల్లూరు మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో గరిష్టంగా 60 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని
ఆగ్నేయ పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో వానలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.