Home » Maha Kumbh Mela 2025
144 ఏళ్ల తర్వాత గ్రహాల అరుదైన కలయిక ఏర్పడనున్న ఈ సందర్భానికి ప్రత్యేకత ఉండటంతో భారీ రద్దీ నెలకొనబోతోందని అధికారులు తెలిపారు.
జనవరి 29న మౌని అమావాస్య, ఫిబ్రవరి 3న వసంత పంచమి, ఫిబ్రవరి 11న మాఘ పూర్ణిమ సందర్భంగా భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంది.
యూపీ - ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సెక్టార్-5లోని భక్తుల శిబిరంలో సిలిండర్ పేలడంతో దగ్ధమైన 25 నుంచి 30 టెంట్లు.. భయంతో పరుగులు తీసిన భక్తులు, మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది. చుట్టుపక్కల దట్టంగా అలు�
Fact Check - Bill Gates : బిల్ గేట్స్ విశ్వనాథుని కాశీ నగరానికి వచ్చారా? ఘాట్లను వీక్షిస్తున్నట్టుగా వీడియో వైరల్ అవుతుంది.
పవిత్రత, పుణ్యం మాత్రమే కాదు.. ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించే శక్తి ఉంది కుంభమేళాకు.
Maha Kumbh mela: ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ప్రపంచంలోనే అతిపెద్ద అధ్యాత్మిక వేడుక మహాకుంభ మేళా రెండో రోజు కొనసాగుతుంది. మకర సంక్రాంతి సందర్భంగా భక్తులు, నాగసాధువులు అమృత స్నానాలు ఆచరిస్తున్నారు.
Maha Kumbh Mela 2025 : దివంగత ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్ జాబ్స్ మహా కుంభ్లో పాల్గొనేందుకు వచ్చారు.
ప్రస్తుతం ప్రయాగ్ రాజ్ లో కుంభమేళా జరుగుతున్న సంగతి తెలిసిందే. కుంభమేళా మొదలయ్యేముందు ఇటీవల పీఎం నరేంద్రమోదీ ప్రయాగ్ రాజ్ వెళ్లి పూజలు నిర్వహించారు.
Maha Kumbh Mela 2025 : గూగుల్లో మహా కుంభ్ని సెర్చ్ చేసిన తర్వాత వినియోగదారులు తమ కంప్యూటర్ స్క్రీన్లపై ప్రత్యేక పూల జల్లును చూడవచ్చు.
పవిత్ర నదీ సంగమం ప్రయాగ్ రాజ్ వేదికగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక ‘మహా కుంభమేళా’ ప్రారంభమైంది. పుష్య పౌర్ణమి అయిన సోమవారం తెల్లవారు జామునుంచే లక్షలాది మంది భక్తులు