Home » Maharashtra
గత ఐదేళ్లలో మహా రాజకీయాల్లో చాలానే ట్విస్టులు కనిపించాయి. పొత్తుగా ఎన్నికలకు వెళ్లి పార్టీలు శత్రువులయ్యాయి.
ఆటోలోని ప్రయాణికురాలిని అరెస్టు చేస్తానని, రూ.50,000 చెల్లించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని అతడు బెదిరించాడు.
పేజర్లను హ్యాక్ చేసినట్లు ఈవీఎంలను హ్యాక్ చేస్తారని కాంగ్రెస్ ఆరోపించిన సంగతి తెలిసిందే.
ఝార్ఖండ్ కు రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.
గత కొన్నాళ్లుగా షాయాజీ షిండే రాజకీయాల్లో పోటీ చేస్తారని వినిపిస్తుంది.
బ్లాక్ డ్రెస్లో ఈ టీచర్ నడకను చూసి వావ్ అనకుండా ఉండలేకపోతున్నామంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ముంబయిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. చెంబూరులోని సిద్దార్ధ నగర్ కాలనీలో జరిగిన ఈ అగ్నిప్రమాదంలో ముగ్గురు చిన్నారులతోసహా ఏడుగురు సజీవదహనం అయ్యారు.
ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన ఆరోపణలపై నిందితులను ప్రశ్నిస్తున్నారు ఎన్ఐఏ అధికారులు.
ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏఆర్ డెయిరీ ఫుడ్ సంస్థపై దాడులు చేశారు. దిండిగల్ లోని ఏఆర్ డెయిరీలోని పాలు, నెయ్యి ఉత్పత్తుల నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపించారు.
ఏడుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని ఛత్రపతి సంభాజీనగర్ సివిల్ ఆసుపత్రికి పంపించామని చెప్పారు.